Tilapia Fish: తిలాపియా చేప వివాదం.. క్యాన్సర్ పుకార్లపై మమతా బెనర్జీ..
- తిలాపియా చేపలు తింటే క్యాన్సర్ వస్తుందని పుకార్లు..
- స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilapia Fish: తిలాపియా చేపలు తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను తోసిపుచ్చిన మమతా, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తినాలని పిలుపునిచ్చారు. ‘‘తిలాపియా చేప తినడం వల్ల శరీరంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఉందా..?’’ అని రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో అధికారులను ఆమె ప్రశ్నించారు.
Also Read
ఈ పుకార్లకు తగిన ఆధారాలు తేవని అధికారులు నిర్ధారించిన తర్వాత, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “నిరభ్యంతరంగా తిలాపియా తినండి. ఈ చేపను తింటే క్యాన్సర్ రాదు. ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అని ముఖ్యమంత్రి అన్నారు. ‘జల్ భరో, జల్ధారో’ పథకం కింద టిలాపియా చేపలను చెరువుల్లోకి వదలాలని ఆమె బ్యూరోక్రాట్లను ఆదేశించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!