Tilapia Fish: తిలాపియా చేప వివాదం.. క్యాన్సర్ పుకార్లపై మమతా బెనర్జీ..
- తిలాపియా చేపలు తింటే క్యాన్సర్ వస్తుందని పుకార్లు..
- స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
Tilapia Fish: తిలాపియా చేపలు తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను తోసిపుచ్చిన మమతా, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తినాలని పిలుపునిచ్చారు. ‘‘తిలాపియా చేప తినడం వల్ల శరీరంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఉందా..?’’ అని రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో అధికారులను ఆమె ప్రశ్నించారు.
Also Read
ఈ పుకార్లకు తగిన ఆధారాలు తేవని అధికారులు నిర్ధారించిన తర్వాత, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “నిరభ్యంతరంగా తిలాపియా తినండి. ఈ చేపను తింటే క్యాన్సర్ రాదు. ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అని ముఖ్యమంత్రి అన్నారు. ‘జల్ భరో, జల్ధారో’ పథకం కింద టిలాపియా చేపలను చెరువుల్లోకి వదలాలని ఆమె బ్యూరోక్రాట్లను ఆదేశించారు.
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!