సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీ వాసు నిర్మించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య వారసులను చిత్రబృందం సత్కరించింది.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యాన�
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘
Sunitha Boya: మరోసారి సునీత బోయ మీడియా ముందు రచ్చ చేసింది. నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ రోడ్డెక్కింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నగ్నంగా బైఠాయించింది.
Bunny Vasu: ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు.
ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచింది. అలాగే ఇటీవల వ�
కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణంతో శాండిల్వుడ్తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న నటీనటులు తీవ్రంగా కదిలిపోయారు. పునీత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో కలిసి వున్న ఫోటోలు షేర్ చేశారు బన్నీ. ఖచ్�
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల�