టాలీవుడ్ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు చర్చలు ముగిసింది. దిల్ రాజుతో పాటు నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసు మరికొందరు కలిసి పేర్ని నానితో చాలా సేపు మంతనాలు జరిపారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాము. పరి
కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ ను చూస్తే తగ్గేదే లే అనే పదం అని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పిస్తుంది. స్నేహితుల విషయంలో బన్నీ స్పందన అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అందుకే అతనంటే ప్రాణంపెట్టే హితులు అనేకమంది ఉన్నారు. అందులో ఒకరు బన్నీ వాసు. దాదాపు రెండు దశాబ్దాల ఆ చెలి�