బియ్యం ధరలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక, రేపటి నుంచే మార్కెట్ లోకి బియ్యం వస్తుంది.. వీటికి భారత్ రైస్ గా కేంద్రం నామకరణం చేసింది. ఈ భారత్ రైస్ ను కిలో కేవలం 29 రూపాయలకే విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Budget 2024 : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రికి ఇది ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వం రెండవ దఫాలో చివరి బడ్జెట్.
ప్రతి నెల ఒకటో తారీఖున ఆర్థిక లావాదివేలతో పాటుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే విధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది.. ఈ నెలల్లో అనేక మార్పులు జరిగాయి.. ఎన్పీఎస్ లో చాలా మార్పులు వచ్చాయి.. ఎన్పీఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్ డ్రా నిబంధనల్లో ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన…
Budget 2024 : దేశ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె చెప్పారు.
Budget 2024 : దేశ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలోని పేదలు ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె తన ప్రసంగంలో చెప్పారు.
ATF Prices Reduced: విమానయాన సంస్థలకు పెద్ద ఊరటనిస్తూ టర్బైన్ ఇంధనం (ATF) ధరను తగ్గించాలని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, మొత్తం బడ్జెట్ బృందంతో అధికారిక ఫోటో సెషన్ చేశారు.
Budget 2024 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (జనవరి 31, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ను ప్రవేశపెడతారు.