Budget 2024 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024 : దేశ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే కలను ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని మోడీ ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల ఇళ్లను నిర్మించామని, దీన్ని 5 కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే ప్రస్తుతం 2 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తీసుకోవచ్చో తెలుసుకుందాం.
Read Also:Vishnavi Chaithanyana : బంఫర్ ఆఫర్ కొట్టేసిన బేబీ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది లక్షలాది మందికి సొంత ఇళ్లు నిర్మించుకోవడంలో సహాయపడిన పథకం. ఈ పథకం ద్వారా ప్రజలు రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) ప్రయోజనం పేదలకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కూడా దాని పరిధిలోకి తీసుకురాబడింది. ఆదాయం ఆధారంగా అనేక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల ఆధారంగా మాత్రమే రుణ మొత్తం నిర్ణయించబడుతుంది. ప్రారంభంలో పీఎంఏవై కింద గృహ రుణం మొత్తం రూ. 3 నుంచి 6 లక్షలు కాగా.. దానిపై సబ్సిడీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం దానిని రూ. 18 లక్షలకు పెంచారు.
Read Also:War 2: సైఫ్ యాక్సిడెంట్ హ్రితిక్ కి కలిసొచ్చినట్లు ఉంది…
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) గురించి 46శాతం కంటే ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులకు తెలియదని ఇటీవలి సర్వే వెల్లడించింది. బేసిక్ హోమ్ లోన్ నిర్వహించిన ఈ సర్వేలో సర్వేలో పాల్గొన్న వారిలో 17 శాతం మందికి ఈ పథకం కింద గరిష్టంగా రూ. 2.67 లక్షల సబ్సిడీ లభిస్తుందని తెలుసుకున్నారు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళ యజమానిగా ఉండాలనే తప్పనిసరి షరతుపై ప్రజల్లో స్పష్టత కొరవడింది. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీనమైన (EWS), తక్కువ ఆదాయ సమూహం (LIG) వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులలో 48శాతం మందికి మాత్రమే తెలుసు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!