Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది.
Budget 2024 : పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యాధులకు చికిత్స పొందడం చాలా కష్టంగా మారుతోంది. ఇటీవల పాలసీ బజార్ ఒక డేటాను విడుదల చేసింది. అందులో గత ఐదేళ్లలో చిన్న వ్యాధుల చికిత్సకు కూడా ఖర్చు రెట్టింపు అయ్యింది.
Budget 2024 : దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల పాటు 'లాక్'లోనే ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన చాలా మంది అధికారులు ఇప్పుడు దేశ బడ్జెట్ను సమర్పించే వరకు నార్త్ బ్లాక్లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే ఉంటారు.
Budget 2024: ప్రతి బడ్జెట్లో ఉద్యోగస్తులకు అంచనాలు ఉంటాయి. ప్రతి జీత తరగతి ప్రజలు వారి రోజువారీ జీతంతో వారి నెలవారీ ఖర్చులను తీర్చుకోవడం సవాలుగా ఉంది.
Budget 2024: ఆదాయపు పన్ను, జిఎస్టి నెలవారీ వసూళ్లు పెరగడం వల్ల ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక వివేకాన్ని అనుసరిస్తూ రైతులకు, సామాజిక పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది.
Budget 2024 : రానున్న బడ్జెట్లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు.
Budget 2024 : బడ్జెట్కి సంబంధించి వివిధ రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ 2024 తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి.
Budget 2024 : దేశంలో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1 ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్కు ముందు 'హల్వా వేడుక'ను నిర్మల సీతారామన్ స్వయంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.