ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సెల్ ఫోన్స్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Share Market Opening 1 Feb : గ్లోబల్ ఒత్తిడి మధ్య, దేశీయ మార్కెట్ బడ్జెట్ రోజున మార్కెట్ ప్లాట్ గా ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ మధ్యంతరమే. సాధారణ బడ్జెట్కు తగినంత సమయం లేకపోవడం లేదా త్వరలో ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను సమర్పిస్తుంది.
Budget 2024 : గత తొమ్మిదేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) స్వయంగా ధృవీకరించింది. ఐఎంఎఫ్ భారతదేశాన్ని స్టార్ పెర్ఫార్మర్ కేటగిరీలో ఉంచింది.
Budget 2024 : దేశంలో ఎన్నికల సందడి కనిపించకముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.
GST Collection : బడ్జెట్కు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఓ శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడో నెల.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు.
Budget 2024 : ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. లోక్సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టదు.
Budget 2024 : దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. స్వాతంత్య్రానంతరం దేశానికి ఇది 15వ మధ్యంతర బడ్జెట్.