చైనాలో విదేశీ బ్రాండ్ ఫోన్ల షిప్పింగ్ 10.09% వృద్ధిని సాధించింది. ఈ లెక్కన యాపిల్ ఐఫోన్ పేరు కూడా ఉండడంతో షాకింగ్ గా ఉంది. ఓ వైపు చైనీస్ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తుండగా.. మరోవైపు చైనాలో విదేశీ ఫోన్ల రవాణా పెరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి �
Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన�
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్లో రైతులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్లోని రాహుల్ గాంధీ ఛాంబర్లో ఈ సమావేశం జరగనుంది.
Parliament Session Live Updates : నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత, నేడు పార్లమెంటులో దానిపై చర్చించనున్నారు.
MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. శాసన సభలో క్వశ్చన్ అవర్ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
Telangana Assembly Sessions 2024: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్ను ప్రభుత్వం కోరనుంది. షార్ట
నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ �