ATF Prices Reduced: బడ్జెట్కు ముందు వాయు ఇంధనం ధరలను తగ్గించిన చమురు కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATF Prices Reduced: విమానయాన సంస్థలకు పెద్ద ఊరటనిస్తూ టర్బైన్ ఇంధనం (ATF) ధరను తగ్గించాలని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగోసారి జెట్ ఇంధన ధరలను తగ్గించాయి. ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,221 తగ్గింది. కొత్త రేట్లు 1 ఫిబ్రవరి 2024 నుండి అమలులోకి వచ్చాయి.
Read Also:True Lover: గుండెలను పిండేసేలా ట్రూ లవర్ టీజర్.. అందరిలోనూ ఆసక్తి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
చమురు కంపెనీలు ఢిల్లీలో దేశీయ విమానయాన సంస్థలకు లీటరుకు రూ.1,221 తగ్గించాయి. దీని తర్వాత రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,00,772.17కు తగ్గింది. నేటి కోత తర్వాత ముంబైలో ATF ధర కిలోలీటర్కు రూ.94,246.00కి తగ్గింది. జెట్ ఇంధనం ధర కోల్కతాలో లీటరుకు రూ.1,09,797.33కి, చెన్నైలో రూ.1,04,840.19కి తగ్గింది.
Read Also:Holiday on 8th February: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..!
ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై చమురు కంపెనీలు కోత పెట్టడం ఇది వరుసగా నాలుగోసారి కాగా ధర దాదాపు రూ.1,221కి తగ్గింది. ఈ కోత తర్వాత విమానయాన సంస్థలకు భారీ లాభాలు వస్తాయని భావిస్తున్నారు. దాని ప్రభావం విమాన ఛార్జీలపై కూడా చూడవచ్చు, అయితే, కంపెనీలు వినియోగదారులకు ఎంత ప్రయోజనం ఇస్తాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఏవియేషన్ కంపెనీ నిర్వహణ వ్యయంలో ATF కనీసం 50 శాతం ఉంటుంది. ATF తగ్గింపు విమానయాన సంస్థలకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. అంతకుముందు జనవరి 1న కూడా చమురు కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలను తగ్గించాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!