భారత దేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారతరాష్ట్ర సమితి పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు.