రైలు ప్రయాణీకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే దిశగా మరో అడుగు వేస్తూ, దక్షిణ మధ్య రైల్వే (SCR) జంట నగరాల్లోని మరొక ముఖ్యమైన రైల్వే స్టేషన్లో తన వినూత్న కార్యక్రమాలలో ఒకదాన్ని పునరావృతం చేసింది. ఇందులో భాగంగానే సోమవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో 'రైల్ కోచ్ రెస్టారెంట్'ను ప్రారంభించింది. breaking news, latest news, telugu news, Rail Coach Restaurant, big news,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, Vaddiraju Ravichandra, big news,
మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ ని కలిసి మంచిర్యాల టిక్కెట్ ను బీసీలకు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో క్యాంప్ కార్యాలయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, ponguleti srinvias reddy, bjp, brs
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాలకుర్తిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. breaking news, latest news, telugu news, big news, chakali ailamma
పెద్దపెళ్లి జిల్లా ధర్మారం మండలం తండాబి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లు లా అయిందని ఆయన వ్యాఖ్యానించారు. Koppula Eshwar praised cm kcr. breaking news, latest news, koppula eshwar, cm kcr,
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మంత్రి మునిగంటి సుధీర్ వార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునిగంటి సుధీర్ వార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమి లోని పార్టీల నాయకులు దేశ అభివృద్ధి కోసం కాకుండా వారి కుటుంబాల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ఇండియా కూటమిలో కొత్తగా ఏమీ లేదు.. అంతకుముందు ఉన్న కూటమిలోని పాత పార్టీల నాయకులే కొత్త పేరు…