గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్. లిబర్టీ, breaking news, latest news, telugu news, rain in hyderabad, weather updates
రాష్ట్రంలో యూరియా కొరత లేదు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన హైదరాబాద్ సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. breaking news, latest news, telugu news, Singireddy Niranjan Reddy, big news,
సెప్టెంబర్ 21 నుంచి రెండో విడతగా 13,300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నగరంలో 2 బీహెచ్కే కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి దశలో సుమారు 11,700 breaking news, latest news, telugu news, minister ktr, double bedroom,
బండ్లగూడలోని ఇంట్లో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గత కొన్నాళ్లుగా బండ్లగూడలోని గౌస్నగర్లోని తమ ఇంట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. breaking news, latest News, telugu news, Electrocution
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాహితీ వేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాహిత్య వారసత్వానికి విశేష కృషి చేసిన breaking news, latest news, telugu news, big news, cm kcr, kaloji narayana rao
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. 4 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టారు. breaking news, latest news, telugu news, big news, Muthireddy Yadagiri Reddy,
RBI Data: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నిరంతర క్షీణతకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ ఏడాది సెప్టెంబరు 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 25 నాటికి విదేశీ మారక నిల్వలు 594.85 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టే నాయకుడు వట్టె జానయ్యపై తప్పుడు కేసులను ఖండిస్తున్నామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ, ఆర్.కృష్ణయ్య. జానయ్య యాదవ్ పై మంత్రి జగదీశ్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. breaking news, latest news, telugu news, jagadish reddy, r krishanaiah, vatte janaiah
ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ ఎంబిబిఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు మంత్రి హరీష్ రావు. 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. breaking news, latest news, telugu news, harish rao, medical colleges,