Stock Market Fraud : షేర్ మార్కెట్ పేరుతో 2.11 కోట్లు మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేర్ మార్కెట్ పేరుతో 2.11 కోట్లు మోసం చేసి 5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న మోసగాన్ని రామగుండం సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసి 5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు రవి వద్ద నుంచి క్రెడిట్ కార్డ్స్,బ్యాంక్ పాస్ బుక్స్, చెక్ బుక్స్, 8,100 నగదు, రిజిస్టర్ బుక్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : Nabha Natesh : నడి రోడ్డుపై స్టన్నింగ్ పోజులతో రెచ్చిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
నిందితుడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చు మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు ఎక్కువ లాభాలు రోజువారీగా, వారం రోజుల వారీగా, నెల వారీగా అధిక మొత్తం లో లాభంతో డబ్బులు ఇస్తాను అని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి 50 మంది వద్ద నుండి సుమారు 2.11 కోట్ల డబ్బులు వసూల్ చేయడం జరిగిందని రేమా రాజేశ్వరి తెలిపారు. వసూలు చేసిన డబ్బులలో కొంత షేర్ మార్కెట్ లో పెట్టగా నష్టం రాగా.. కొంత డబ్బు తన స్వంతంగా వాడు కోవడం జరిగింది అని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు.
Also Read : Ashtadigbandhanam Trailer: అహంతో మొదలైన యుద్ధం అప్పుడే ముగుస్తుంది!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?