ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్లో వారి నంబర్ పేర్కొనబడిన వారి ఫోటో ఐడి కార్డ్ని వెంట తీసుకెళ్లాలి. యూపీఎస్సీ ప్రకారం, రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్ వివరాలు అన్ని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించబడతాయి. అలాగే పరీక్ష లేదా పర్సనాలిటీ టెస్ట్క
తమిళనాడులో 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంక్లు సాధించిన విద్యార్థులను తమిళ సినీ హిరో విజయ్ సత్కరించారు. శనివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బోర్డు పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారిని విజయ్ సత్కరించారు.
టుమారో, అండ్ టుమారో, అండ్ టుమారో.. ఈ పుస్తక రచయిత గాబ్రియెల్ జెవిన్. ఇది ఒక నవల. ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజీకి వచ్చేసరికి వారు సొంతంగా గేమ్స్ ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అలెన్తో గడిపిన రోజులను గుర్తు చేసిందని బిల్ �
New record : టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఎన్ని కొత్త రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చినా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గడం లేదు. అందుకు తాత్కారణమే ఈ కథనం. పుస్తకాల అమ్మకంలో సాహిత్య అకాడమీ సరికొత్త రికార్డు సృష్టించింది.
In a shocking incident, a man in Bihar's Araria allegedly barged into a school with a sword and threatened teachers after he didn't get money for his child's school uniform.
కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుం�
భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయ్స్ కంపెనీ ఇంతింతై వటుడింతై అన్న చందాన చిన్న టేబుల్, నాలుగు కుర్చీలతో ప్రారంభమైన వ్యాపారం నేడు దేశంలోనే పేరెన్నికగన్న వ్యాపారంగా మారింది. రిలయన్స్ సంస్థ ఎన్నో వ్యాపారల్లో పెట్టుబడులు పెడుతున్నది. ఆయిల్, ఇన్ఫ్రా, టెలికాం ఇలా ఎన్న�
సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో పలు సినిమాల్లో నటించిన మంజుల ప్రస్తుతానికి నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం, పిల్లలు, వారి ఇంట్లో జరిగే వేడుకలు, సినిమాల అప్డేట్స్ వంటి వ
పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీ. ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది. కానీ, ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది. అయితే, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దానినే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్య�