బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇప్పుడు యమా బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజ్, డీకే కొత్త చిత్రంతో పాటు సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ రీమేక్ కూ షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శశాంక్ ఖైతాన్ ‘యోధా’ చిత్రం నుండి షాహిద్ తప్పుకోవడం కూడా బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. దానికి అసలైన కారణం ఇదీ అని తెలియకపోవడంతో దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నం…
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. చిత్రపరిశ్రమ స్థంబించిపోతోంది. దేశంలోని అన్ని చిత్రరంగాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పలువురు తారలు విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు అప్పుడే వెళ్ళి వచ్చారు కూడా. అయితే వీరు అలా విహారయాత్రలలో మునిగి తేలుతున్న తారలు తమ తమ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయటంపై ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అవుతున్నాడు. దేశం మొత్తం కరోనాతో విలవిలలాడుతూ… ఓ వైపు జనాలు వైద్యం అందక, ఉపాధి…
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పావ్రీ హో రహీ హై’ ట్రెండ్ నడుస్తోంది. ‘బాయ్స్’ బ్యూటీ జెనీలియా కూడా తన ‘పావ్రీ హో రహీ హై’ వీడియో అప్ లోడ్ చేసింది. కానీ, పెద్ద ట్విస్ట్ ఉంది స్టోరీలో! పిల్లల కోసం రిస్క్ చేసి… పాపం మన లవ్లీ మమ్మీ… పెద్ద కష్టమే తెచ్చి పెట్టుకుంది! జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. పెద్ద తెరపై కొన్నాళ్లుగా పెద్దగా కనిపించటం లేదు ఈ బ్యూటీ.…