భారత్ లో కార్లు, బైక్ తయారీ కంపెనీలు ప్రీమియం విభాగంలో తమ కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తాయి. కానీ తరువాత, అమ్మకాలు లేకపోతే, భారీ డిస్కౌంట్లను అందించడం ద్వారా స్టాక్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటాయి. BMW ఇండియా, మోటార్ సైకిల్ బ్రాండ్, డివిజన్ అయిన BMW మోటార్ ఇండియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇది 2024 చివరిలో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ CE 02 ను దాదాపు రూ. 4.5 లక్షల ప్రారంభ…
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇక రవితేజ హిట్ కొట్టడం జరగదు అనుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో హిట్ ఎప్పడు కొడతారా అని ఎంతగానో ఎదురుచూసారు. అలాంటి టైమ్…
మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత…
మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఆశలన్నీ కిషోర్ తిరుమల సినిమాపైనే పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో చేస్తున్నాడు.ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. Also Read : TheRajaSaab : రాజాసాబ్..…
2025 లో, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్ లో హల్ చల్ చేశాయి. BMW iX1 LWB, కొత్త 2 సిరీస్ గ్రాన్ కూపే, సరికొత్త X3 వంటి అనేక మోడళ్లను ప్రవేశపెట్టింది. వోల్వో EX30 e-SUV లతో పాటు XC90, XC60 ఫేస్లిఫ్ట్లతో కూడా అదే బాట పట్టింది. అయితే, 2026 సంవత్సరం యాక్షన్-ప్యాక్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. రాబోయే సంవత్సరంలో మార్కెట్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి లగ్జరీ కార్లు. లిస్ట్ లోబీఎండబ్ల్యూ,…
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న…
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు. దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్…