Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bjp

Bjp News

    • సింగ‌రేణి మూత‌కు బీజేపీ కుట్ర‌..! అందుకే వేలం..
      #తెలంగాణ

      సింగ‌రేణి మూత‌కు బీజేపీ కుట్ర‌..! అందుకే వేలం..

      కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వ‌తి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగ‌రేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంద‌ని విమ‌ర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
    • తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!
      #తెలంగాణ

      తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!

      కేంద్ర బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించింద‌ని ఫైర్ అయ్యారు.. ఇక‌, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణ‌కు నిధులు తీసుకురావడంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేద‌ని దుయ్య‌బ‌ట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…
    • ర‌చ్చ దేనికి..? కేసీఆర్ డిమాండ్‌పై చ‌ర్చ పెట్టాలి..
      #తెలంగాణ

      ర‌చ్చ దేనికి..? కేసీఆర్ డిమాండ్‌పై చ‌ర్చ పెట్టాలి..

      కేంద్ర బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇదే స‌మ‌యంలో భార‌త రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ర‌చ్చ‌గా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఆందోళ‌న దేనికి అని ప్ర‌శ్నించారు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పార‌న్న ఆయ‌న‌.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫ‌లం అయ్యాయ‌ని విమ‌ర్శించారు.. ఇక‌, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్ర‌మే సీఎం కేసీఆర్ అన్నార‌ని.. కేసీఆర్‌ మాట్లాడిన…
    • బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!
      #తెలంగాణ

      బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!

      తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయం మారిపోయింది.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీని వ‌దిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోక‌స్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు టి.పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడ‌న్న ఆయ‌న‌.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ,…
    • ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు : సోము వీర్రాజు
      #ఆంధ్రప్రదేశ్

      ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు : సోము వీర్రాజు

      పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల…
    • కేసీఆర్.. ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కు అయ్యావు : బండి సంజయ్
      #కరీంనగర్

      కేసీఆర్.. ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కు అయ్యావు : బండి సంజయ్

      కేసీఆర్‌ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తానని చెప్పిన రైతు ద్రోహివి అంటూ బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. దాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిందే నీవే అంటూ మండిపడ్డారు. ఫ్రీ యూరియా ఇస్తా అని హామీ ఇచ్చావు కదా.. ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 317జీఓ మంచిదే అయితే 10 మంది ఎందుకు చనిపోయారని ఆగ్రహించారు. భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడని.. ని కొడుకు,…
    • భవిష్యత్ భారత నిర్మాణానికి పునాది ఈ బడ్జెట్: డీకే అరుణ
      #తెలంగాణ

      భవిష్యత్ భారత నిర్మాణానికి పునాది ఈ బడ్జెట్: డీకే అరుణ

      2022 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడారు.దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డిజిటల్‌ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత్‌ సాధికారత సాధ్యమయ్యేలా బడ్జెట్‌ రూప కల్పన చేశారన్నారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం…
    • సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ దూకుడు పెంచుతోంది.. ప్ర‌తీ అంశంపై ప్ర‌భుత్వానికి డిమాండ్లు, లేఖ‌లు వెళ్తున్నాయి.. ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రో లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు.. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాప‌మైంద‌న్నారు.. ఇక‌, పేదల ఇళ్ల…
    • కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువు: వేముల ప్రశాంత్‌ రెడ్డి
      #తెలంగాణ

      కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువు: వేముల ప్రశాంత్‌ రెడ్డి

      బండి సంజయ్‌ నీ మిలియన్‌ మార్చ్‌ మోడీ దగ్గర చేయి మాదగ్గర కాదు అంటూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బండి సంజయ్‌ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాటల దాడికి దిగారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో…
    • మా నియోజకవర్గంలో ఎన్ని నిధులు రావాలో అవి రావాలి: రఘునందన్‌ రావు
      #తెలంగాణ

      మా నియోజకవర్గంలో ఎన్ని నిధులు రావాలో అవి రావాలి: రఘునందన్‌ రావు

      కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందని రఘునందన్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం కేవలం టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లకే ఇచ్చారన్నారు. రూ. 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. Nrgs నిధులు మాకు అన్యాయం జరిగింది.మా నియోజకవర్గ కు ఎన్ని నిధులు రావాలో అవి రావాలని రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. రెండు మూడు నెలలు…
    ←1…792793794795796…920→

తాజావార్తలు

  • Slum Dog: పూరిపై విజయ్ సేతుపతి ఎమోషనల్ పోస్ట్!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు..

  • TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!

  • Kangana: అవకాశాలు తగ్గినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది..

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions