WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • NTR Jayanthi
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Bjp Focus On Atmakuru Incident

ఆత్మకూరు ఘటనపై బీజేపీ ఫోకస్..

Updated On - 09:55 PM, Sun - 23 January 22
By Gogikar Sai Krishna
ఆత్మకూరు ఘటనపై బీజేపీ ఫోకస్..

ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు.


కడప పర్యటన అనంతరం నంద్యాలకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి పరామర్శించనున్నారు. ఈ నెల 25న కర్నూలు పార్లమెంటు జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో మురళీధరన్ పాల్గొననున్నారు. అయితే గతంలో ఆత్మకూరు ఘటనలో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపాలనే ప్రయత్నం జరిగిందని, పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించారని, అదే పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారని సోము వీర్రాజు ఆక్షేపించారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని వెల్లడించారు.

  • Tags
  • athmakuru incident
  • Big Breaking
  • bjp
  • breaking news
  • latest news

RELATED ARTICLES

Etela Rajender: రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే

Chandrababu : ఎన్టీఆర్ ఓ యుగపురుషుడు.. ఆయనకు ఆయనే సాటి..

Nara Lokesh : చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటాం..

Chiranjeevi : ఎన్టీఆర్‌ తెలుగు జాతి కీర్తి కిరీటం.. నా ఘన నివాళి!

Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు గజదొంగ అని అందరికీ తెలుసు

తాజావార్తలు

  • Conjuring House: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన దెయ్యాల కొంప

  • BMW X6 SUV: తల్లి మరణం బాధించింది.. ఆ కొడుకు ఏం చేశాడంటే.

  • Sai Pallavi: అరుదైన రికార్డ్.. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్

  • KGF: రాకీ భాయ్‌ని ఫాలో అయ్యాడు.. ఆసుపత్రిపాలయ్యాడు

  • Vemula prashanth reddy: కేసీఆర్ విధించిన గడువులోగా ఆ పనులు పూర్తి కావాలి

ట్రెండింగ్‌

  • Balakrishna: తెలుగు వెలుగు ఎన్టీఆర్

  • West Bengal: వధువు భారీ మోసం.. పెళ్లైన కాసేపటికే వరుడికి షాక్

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions