WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Rajasinghe Said The Congress Had Made The People Forget The Freedom Fighters

కాంగ్రెస్ స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది : రాజాసింగ్

Updated On - 11:06 PM, Sun - 23 January 22
By Gogikar Sai Krishna
కాంగ్రెస్ స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది : రాజాసింగ్

స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే, శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి అనేకమంది స్ఫూర్తినిచ్చారన్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది కాంగ్రెస్’ అని రాజా సింగ్ ఆరోపించారు.

స్వాతంత్య్రం కోసం పోరాడిన పలువురు వ్యక్తుల త్యాగాలను స్మరించుకునేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని తెలిపారు. నేటి తరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలి. నేతాజీ స్ఫూర్తితో రాష్ట్ర బీజేపీ విభాగం టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందని రాజాసింగ్ అన్నారు.

  • Tags
  • bjp
  • latest news
  • mla rajasingh
  • Subhash Chandrabose

RELATED ARTICLES

Nikhat Zareen : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రాణిస్తా

Kishan Reddy కుటుంబపార్టీలకు, పాలనకు బీజేపీ వ్యతిరేకం

Live: బీజేపీ కిషన్ రెడ్డి మీడియా సమావేశం

Samantha: అదే జరిగితే ఆనందంగా చచ్చిపోతా..

Pawan Kalyan : ఆయన పొత్తులకు సిద్ధం అవుతున్నారా..? కానీ మెగా ఫాన్స్ ఆయన్నే సీఎం చేస్తారా..?

తాజావార్తలు

  • Crime News: వివాహిత అనుమానాస్పద మృతి

  • Vikram: ‘మత్తుగా మత్తుగా’.. కమల్ ఊర మాస్ డాన్స్ తో చిత్తు చేసాడుగా

  • భర్తను చంపి మరీ ‘భర్తను చంపాడమెలా’ అని బుక్ రాసిందంట

  • Nara Lokesh: ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ

  • TDP New Strategy: లోకేష్ చిట్ చాట్… వారికి షాకేనా?

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions