Home
Bjp
Bjp News
-
Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?
Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది ఎవరు? తాను పార్టీ మారడం లేదు అని పదేపదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆయన కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా? ఈటలపై పార్టీలో అసలేం జరుగుతోంది? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈమధ్య చేసిన కొన్ని కామెంట్స్ పై చర్చనే కాదు…సొంత పార్టీలోనే రచ్చ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు కారణమవుతున్నాయన్న డిస్కషన్ సాగుతోంది. ఆయన… -
Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..
Congress: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్పీజీ సంక్షోభం, ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ ప్రధాని నరేంద్రమోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. -
Annamalai: బీజేపీలో అన్నామలై కుదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..
Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ దెబ్బ తాకే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ సీట్ షేరింగ్పై బీజేపీ నేత కే. అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల విషయంలో ఉన్న అభ్యంతరాలను ప్రస్తావిస్తూ అన్నామలై ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. బీజేపీ సులభంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను, ముఖ్యంగా 'కినత్తుకడవు' వంటి స్థానాలను అన్నాడీఎంకే తమకు కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?
ప్రధాని మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పని చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ.. మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు..? తొలిసారి ఎంపీకి.. ప్రధాని పదవి ఎలా దక్కింది..? అధికారం వచ్చింది సరే.. దాన్ని… -
Mamata Banerjee: బెంగాల్ను టార్గెట్ చేసినవారు నరకానికి వెళ్తారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దించి, దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కోల్కతాలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రాన్ని , ఇక్కడి ప్రజలను టార్గెట్ చేస్తున్న వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న… -
Mallikarjun Kharge: దేవెగౌడపై ఖర్గే పంచ్లు.. నవ్వులు చిందించిన మోడీ
ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సరదా సన్నివేశాలు కరవయ్యాయి. సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైన నిరసనలు, నినాదాలతో సభలు దద్దరిల్లుతున్నాయి. -
Off The Record : తెలంగాణ బీజేపీలో షాకింగ్ ట్విస్ట్..! మున్సిపల్ ఎలక్షన్స్ పై బీజేపీ సీరియస్
కమలం పార్టీలో కంచే చేను మేసిందా? మున్సిపల్ ఎన్నికల్లో నొక్కుడు బేరం బాగా జరిగిపోయిందా? ఎన్నికల ఖర్చుల కోసమని పార్టీ నాయకత్వం పంపిన డబ్బుని లోకల్ కాషాయ లీడర్స్ ఎక్కడికక్కడ సెట్ చేసుకుని జేబులు నింపేసుకున్నారా? పెద్దలు పంపిన డబ్బుకు, పోలైన ఓట్లకు పొంతన లేదని లెక్కల్లో తేలిందా? ఇప్పుడిదే ఇష్యూ మీద పార్టీలో రచ్చ జరుగుతోందా? మున్సిపల్ ఎలక్షన్స్లో అసలేం జరిగింది? అది ఇప్పుడెందుకు ఇష్యూ అవుతోంది? కొట్టాలి…. గట్టిగా కొట్టాలి…. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు… -
Bengal Elections: మరోసారి మమతా వర్సెస్ సువేందు.. బీజేపీ తొలి జాబితా విడుదల..
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, షెడ్యూల్ విడదల కావడంతోనే ఎన్నికల వేడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మరోసారి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోటీ నెలకొంది. Read Also: A.R. Rahman: ఇండియాలో… -
BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?
BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు(ఆదివారం) షెడ్యూల్ ప్రకటించనుంది. ముఖ్యంగా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే, షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు తమిళనాడు వ్యాప్తంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ అయిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) చేరుతుందని ఊహాగానాలు… -
Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు
దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను (Chief Election Commissioner) పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
-
Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
-
Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
-
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!