Rajeev Chandrasekhar: ముస్లింలు మాకు ఓటేయరు, అందుకే మంత్రి పదవి లేదు..
- ముస్లింలు మాకు ఓటేయరు, అందుకే మంత్రి పదవి లేదు..
- బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మంత్రులు లేకపోవడంపై మాట్లాడుతూ, ముస్లిం ఎంపీలు లేకపోవడమే కారణమని అన్నారు. ‘‘ముస్లింలు మాకు ఓటేయడం లేదు. ఆ సంఘం మాకు మద్దతు ఇవ్వకుంటే మేము ఏం చేయగలం.? ముస్లింల నుంచి ఎంపీలు లేనందున కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు లేరు’’ అని అన్నారు.
Read Also: Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్ కెటిల్ వాడితే.. ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా?
Also Read
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
- Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
- Vijay's Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
ఈ పరిస్థితిని ‘‘కోడి-గుడ్డు’’ సమస్యగా అభివర్ణించారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వంలో గతంలో షానవాజ్ హుస్సేన్, ముఖ్తాన్ అబ్బాస్ నఖ్వీ తో సహా ముస్లిం ప్రతినిధులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి కాశ్మీర్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉందని అన్నారు. ముస్లింలు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేస్తూనే ఉన్నారు, అలా చేయడం వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అని చంద్రశేఖర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.