బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. బైక్లు పెట్రోల్తో నడుస్తాయి. మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఈవీ, సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ.. డీజిల్ తో నడిచే బైక్స్ మాత్రం మార్కెట్లో లేవు. అసలు డీజిల్ ఇంజిన్లను బైక్స్కు ఎందుకు అమర్చరు? ఒక వేళ తయారు చే�
టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీమనికి అలవాటు పడి సరికొత్త ఎత్తుగడలతో మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మా
వర్షాకాలం వస్తే రైతులు చాలా సంతోషిస్తారు.. కానీ వాహనాదారులు మాత్రం బాధపడతారు.. ప్రధాన నగరాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలం రాకముందే వాహనాల ను చెక్ చేయించాలి.. ఏదై
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన �
Hero MotoCorp hikes prices : వాహనదారులకు బాడ్ న్యూస్. మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనేయండి లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హీరో మోటో కార్ప్ బైకు ధరలను భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించింది.