మార్కెట్లోకి రోజుకో కొత్త వాహనం రోడ్డెక్కుతున్నది. హోండా మోటార్స్ కంపెనీ ఇండియాలో ఇప్పటికే అనేక వాహనాలను తీసుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే వాహనాలతో పాటు లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లగ్జరీ మోడల్స్లో హోండా సీబీ 500 ఎక్స్ బైన్ను 2021 మార్చి నెలలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6 లక్షలకు పైమాటే. అయితే, ఇటీవలే హోండా కంపెనీ ఈ సీబీ 500 ఎక్స్ మోడల్లో మార్పులు చేసి ఇటీవలే…
సరికొత్త ఆవిష్కరణకు నిత్యం ముందుండే జపాన్ ఇప్పుడు సరికొత్త స్కూటర్ తో ముందుకు వచ్చింది. బుల్లి స్కూటర్ను ఆవిష్కరించింది. జపాన్ కు చెందిన టొక్యో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇన్ప్లాటబుల్ స్కూటర్ను ఆవిష్కరించారు. ఈ ఇన్ఫ్లాటబుల్ ప్రోటోటైప్ స్కూటర్ పోమోను రిలీజ్ చేశారు. ఈ పోమోలో సాధారణ బైకుల తయారీలో వినియోగంచే మెటల్ కాకుడా థెర్మోప్లాస్టిక్ రబ్బర్తో బైక్ బాడీని తరయారు చేశారు. దీంతో బైక్ బాడీ బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా మడతపెట్టేందుకు వీలుగా కూడా ఉంటుంది. గాలిమిషన్తో…
పాత బైకులు తిరిగి సరికొత్త రూపం దాల్చుకొని భారత్ మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, జావా బైకులు భారత్ మార్కెట్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించాయి. కాగా, ఇప్పుడు మరో రెట్రో బైక్ భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నది. యెజ్దీ బైక్ భారత్లోకి పునఃప్రవేశించబోతున్నది. గతంలో ఈ యెజ్దీ బైక్స్ సౌండ్ లవర్స్ను కట్టిపడేసింది. ట్విన్ సైలెన్సర్తో ఉండే ఈ బైకులు 1980-90 కాలంలో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్నాయి కాగా ఇప్పుడు ఈ బైక్స్ను మహీంద్రా…
చలి కాచుకునేందుకు ఓ దొంగ ఏకంగా బైక్నే తగలబెట్టాడు. ఈఘటన నాగపూర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. నాగపూర్లోని యశోదరా నగర్లో ఇటీవలి కాలంలో పలు బైక్ లు చోరికి గురయ్యాయి. దాంతో పలువురు వాహనాదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో ఓ ముఠాను అరెస్టు చేశారు. చోటా సర్ఫరాజ్తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్లను దొంగిలించినట్టు…
ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు ఎక్కువ అయిపోయారు. వారికి అది ఇది అని ఏం పట్టింపులు ఉండవు ఏది దొరికితే అది చోరి చేసేయడమే వారి లక్ష్యం. తాజాగా గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు గొర్రెల మండి మిర్చి యార్డ్ వద్ద ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే బత్తుల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బత్తుల శ్రీను ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి…
ప్రముఖ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్-350 మోడల్ బైకుల్లో సాంకేతిక లోపం ఉన్నందున వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ బైక్ వెనుక భాగంలోని బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు కంపెనీ సాంకేతిక విభాగం గుర్తించిందని.. అందుకే 26,300 బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. క్లాసిక్-250 మోడల్ బైకుల్లో బ్రేక్ పెడల్ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్పై ప్రతికూల…
హైదరాబాద్లో యువత స్పీడ్కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకిరీలు. సెలవు దినం కావడంతో ఆదివారం హైదరాబాద్ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు కుర్రకారు. మలక్ పేట ప్రాంతంలో బైక్ విన్యాసాలు…
వరంగల్ కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటి పల్లి, జవహర్ నగర్ కాలనీలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి అధ్వర్యంలో హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి, హన్మకొండ, సుబేదారి, మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు మరో 72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 బెల్ట్…
రోజు రోజుకు నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. పెట్రోట్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తో నడిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యల కారణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక జపాన్లో లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు జపాన్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్లను తయారు చేసింది. ఈ బైక్ విలువ 77.7…
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న…