Home
Bihar News
Bihar News News
-
Viral News : వేడి వేడి సమోసా తిన్న వ్యక్తి నోట్లో నుంచి రక్తం.. కారణం ఇదే
Viral News : సమోసాను ఇష్టపడని వారు ఉండరు. సమోసాను చాలా మంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడుతారు. కానీ అలా సమోసా తినగానే నోటి నుంచి రక్తం ధారగా కారితే అవును, -
Bihar : స్కూల్కు నాలుగు రోజుల్లో 44పాములు.. టీచర్లు, స్టూడెంట్స్ బంద్
Bihar : బీహార్ పాఠశాలలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే పాఠశాలలో విద్యార్థులకు బదులుగా పాములు సంచరించాయి. -
Bihar : మొహర్రం ఊరేగింపులో పాలస్తీనా జెండా.. విచారణకు ఆదేశించిన అధికారులు
Bihar : బీహార్లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది. -
Lightning Strikes : బీహార్లో 54, యూపీలో 43, జార్ఖండ్లో 35మంది మృతి… పలు రాష్ట్రాల్లో పిడుగుల విధ్వంసం
Lightning Strikes : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 100 మందికి పైగా మరణించారు.. -
Bihar: పిడుగుపాటుకు 12 మంది మృతి
Bihar: బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పిడుగుపాటుకు పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. -
OMG : కాటేసిందని పాము పై ప్రతీకారం తీర్చుకున్న యువకుడు
OMG : పాములు పగ తీర్చుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే పాముపై మానవుడు పగ తీర్చుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.. కానీ అలాంటి ఉదంతం బీహార్లోని నవాడా నుంచి వెలుగులోకి వచ్చింది. -
Bihar News : బీహార్లో కుప్పకూలిన మరో వంతెన.. మోతిహారిలో రూ.కోట్లు నీళ్లపాలు.. వారంలోనే మూడోది
Bridge collapsed in Motihari : బీహార్లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి. -
Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
Bridge Collapse: బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Bihar : తల్లిని గదిలో బంధించి ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొట్టి చంపిన కొడుకు
Bihar : బెగుసరాయ్లో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది మరెవరో కాదు ఆమె కొడుకే. తల్లిని ఇటుకలు, రాళ్లతో చితకబాది హత్య చేశాడు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. -
Bihar : పాట్నాలో భారీ ప్రమాదం.. గంగలో పడవ బోల్తా ఆరుగురు గల్లంతు
Bihar : బీహార్ రాజధాని పాట్నా వరద ప్రాంతంలో ఉన్న ఉమానాథ్ ఘాట్ వద్ద గంగా దసరా రోజు స్నానాలు చేసేందుకు వెళ్లిన భక్తుల బోటు గంగా నదిలో బోల్తా పడింది.
తాజావార్తలు
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో