Home
Bihar News
Bihar News News
-
Lalu Yadav : విషమించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ లో చేరిక
Lalu Yadav : ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో మంగళవారం (జులై 23) ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. -
Viral News : వేడి వేడి సమోసా తిన్న వ్యక్తి నోట్లో నుంచి రక్తం.. కారణం ఇదే
Viral News : సమోసాను ఇష్టపడని వారు ఉండరు. సమోసాను చాలా మంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడుతారు. కానీ అలా సమోసా తినగానే నోటి నుంచి రక్తం ధారగా కారితే అవును, -
Bihar : స్కూల్కు నాలుగు రోజుల్లో 44పాములు.. టీచర్లు, స్టూడెంట్స్ బంద్
Bihar : బీహార్ పాఠశాలలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే పాఠశాలలో విద్యార్థులకు బదులుగా పాములు సంచరించాయి. -
Bihar : మొహర్రం ఊరేగింపులో పాలస్తీనా జెండా.. విచారణకు ఆదేశించిన అధికారులు
Bihar : బీహార్లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది. -
Lightning Strikes : బీహార్లో 54, యూపీలో 43, జార్ఖండ్లో 35మంది మృతి… పలు రాష్ట్రాల్లో పిడుగుల విధ్వంసం
Lightning Strikes : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 100 మందికి పైగా మరణించారు.. -
Bihar: పిడుగుపాటుకు 12 మంది మృతి
Bihar: బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పిడుగుపాటుకు పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. -
OMG : కాటేసిందని పాము పై ప్రతీకారం తీర్చుకున్న యువకుడు
OMG : పాములు పగ తీర్చుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే పాముపై మానవుడు పగ తీర్చుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.. కానీ అలాంటి ఉదంతం బీహార్లోని నవాడా నుంచి వెలుగులోకి వచ్చింది. -
Bihar News : బీహార్లో కుప్పకూలిన మరో వంతెన.. మోతిహారిలో రూ.కోట్లు నీళ్లపాలు.. వారంలోనే మూడోది
Bridge collapsed in Motihari : బీహార్లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి. -
Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
Bridge Collapse: బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Bihar : తల్లిని గదిలో బంధించి ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొట్టి చంపిన కొడుకు
Bihar : బెగుసరాయ్లో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది మరెవరో కాదు ఆమె కొడుకే. తల్లిని ఇటుకలు, రాళ్లతో చితకబాది హత్య చేశాడు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేగింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!