Home
Bihar News
Bihar News News
-
Bihar : తల్లిని గదిలో బంధించి ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొట్టి చంపిన కొడుకు
Bihar : బెగుసరాయ్లో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది మరెవరో కాదు ఆమె కొడుకే. తల్లిని ఇటుకలు, రాళ్లతో చితకబాది హత్య చేశాడు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. -
Bihar : పాట్నాలో భారీ ప్రమాదం.. గంగలో పడవ బోల్తా ఆరుగురు గల్లంతు
Bihar : బీహార్ రాజధాని పాట్నా వరద ప్రాంతంలో ఉన్న ఉమానాథ్ ఘాట్ వద్ద గంగా దసరా రోజు స్నానాలు చేసేందుకు వెళ్లిన భక్తుల బోటు గంగా నదిలో బోల్తా పడింది. -
Nitish Kumar : ఆస్పత్రిలో చేరిన సీఎం నితీశ్కుమార్.. ఆందోళనలో అభిమానులు
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు. -
Heat Wave : వేడిగాలులు భరించలేక రెండు రోజుల్లో 73మంది మృతి
Heat Wave : పాట్నా, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, బెగుసరాయ్తో సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీని కారణంగా కాస్త వాతావరణం చల్లబడింది. -
Elections 2024: కదల్లేదు.. మెదల్లేదు.. క్యాన్సర్ చివరి దశ.. స్ట్రెచర్పై ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు
Elections 2024: ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు వేసే ఓటు పై ఆధారపడి ఉంది. వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటు వేయడానికి వచ్చిన ఉదంతాలు ఎన్నో చూశాం. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Fire Accident : 100 ఏళ్ల నాటి పాట్నా మ్యూజియం కాంప్లెక్స్లో మంటలు
Fire Accident : పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 100 పురాతన మ్యూజియం కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12కి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. -
Bihar : రెస్టారెంట్ బాత్రూమ్లో సీక్రెట్ డోర్.. గంటకు రూ.వెయ్యి చార్జీ
Bihar : బీహార్లోని భాగల్పూర్లోని ఓ రెస్టారెంట్పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ మూడు జంటలను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ రెస్టారెంట్లో డర్టీ వర్క్ జరుగుతుందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. -
Lok Sabha Election : ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న భద్రతా దళాల బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఇద్దరు మృతి, 12మందికి గాయాలు
Lok Sabha Election : గోపాల్గంజ్ నుంచి సుపాల్కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు. -
Bihar : పాట్నాలోని పాల్ హోటల్లో భారీ మంటలు..లోపల చిక్కుకున్న జనాలు
Bihar : బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!