Home
Bihar News
Bihar News News
-
Nitish Kumar : ఆస్పత్రిలో చేరిన సీఎం నితీశ్కుమార్.. ఆందోళనలో అభిమానులు
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు. -
Heat Wave : వేడిగాలులు భరించలేక రెండు రోజుల్లో 73మంది మృతి
Heat Wave : పాట్నా, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, బెగుసరాయ్తో సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీని కారణంగా కాస్త వాతావరణం చల్లబడింది. -
Elections 2024: కదల్లేదు.. మెదల్లేదు.. క్యాన్సర్ చివరి దశ.. స్ట్రెచర్పై ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు
Elections 2024: ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు వేసే ఓటు పై ఆధారపడి ఉంది. వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటు వేయడానికి వచ్చిన ఉదంతాలు ఎన్నో చూశాం. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Fire Accident : 100 ఏళ్ల నాటి పాట్నా మ్యూజియం కాంప్లెక్స్లో మంటలు
Fire Accident : పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 100 పురాతన మ్యూజియం కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12కి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. -
Bihar : రెస్టారెంట్ బాత్రూమ్లో సీక్రెట్ డోర్.. గంటకు రూ.వెయ్యి చార్జీ
Bihar : బీహార్లోని భాగల్పూర్లోని ఓ రెస్టారెంట్పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ మూడు జంటలను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ రెస్టారెంట్లో డర్టీ వర్క్ జరుగుతుందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. -
Lok Sabha Election : ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న భద్రతా దళాల బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఇద్దరు మృతి, 12మందికి గాయాలు
Lok Sabha Election : గోపాల్గంజ్ నుంచి సుపాల్కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు. -
Bihar : పాట్నాలోని పాల్ హోటల్లో భారీ మంటలు..లోపల చిక్కుకున్న జనాలు
Bihar : బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. -
Train Accident : రైలులో మంటలను ఆర్పే సమయంలో పేలుడు.. కానిస్టేబుల్ మృతి
Train Accident : ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో వల్సాద్ ఎక్స్ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. -
Bihar : పెళ్లి ఊరేగింపు కారు.. ట్రాక్టర్ ఢీ.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
Bihar : బీహార్ నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఖగారియా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో