Home
Bihar News
Bihar News News
-
Bihar : పాట్నాలో భారీ ప్రమాదం.. గంగలో పడవ బోల్తా ఆరుగురు గల్లంతు
Bihar : బీహార్ రాజధాని పాట్నా వరద ప్రాంతంలో ఉన్న ఉమానాథ్ ఘాట్ వద్ద గంగా దసరా రోజు స్నానాలు చేసేందుకు వెళ్లిన భక్తుల బోటు గంగా నదిలో బోల్తా పడింది. -
Nitish Kumar : ఆస్పత్రిలో చేరిన సీఎం నితీశ్కుమార్.. ఆందోళనలో అభిమానులు
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు. -
Heat Wave : వేడిగాలులు భరించలేక రెండు రోజుల్లో 73మంది మృతి
Heat Wave : పాట్నా, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, బెగుసరాయ్తో సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీని కారణంగా కాస్త వాతావరణం చల్లబడింది. -
Elections 2024: కదల్లేదు.. మెదల్లేదు.. క్యాన్సర్ చివరి దశ.. స్ట్రెచర్పై ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు
Elections 2024: ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు వేసే ఓటు పై ఆధారపడి ఉంది. వివాహమైనా, పరీక్షలైనా సరే ఓటు వేయాలనే స్పృహ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటు వేయడానికి వచ్చిన ఉదంతాలు ఎన్నో చూశాం. -
Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. -
Fire Accident : 100 ఏళ్ల నాటి పాట్నా మ్యూజియం కాంప్లెక్స్లో మంటలు
Fire Accident : పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 100 పురాతన మ్యూజియం కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12కి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. -
Bihar : రెస్టారెంట్ బాత్రూమ్లో సీక్రెట్ డోర్.. గంటకు రూ.వెయ్యి చార్జీ
Bihar : బీహార్లోని భాగల్పూర్లోని ఓ రెస్టారెంట్పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ మూడు జంటలను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ రెస్టారెంట్లో డర్టీ వర్క్ జరుగుతుందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. -
Lok Sabha Election : ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న భద్రతా దళాల బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఇద్దరు మృతి, 12మందికి గాయాలు
Lok Sabha Election : గోపాల్గంజ్ నుంచి సుపాల్కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు. -
Bihar : పాట్నాలోని పాల్ హోటల్లో భారీ మంటలు..లోపల చిక్కుకున్న జనాలు
Bihar : బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. -
Train Accident : రైలులో మంటలను ఆర్పే సమయంలో పేలుడు.. కానిస్టేబుల్ మృతి
Train Accident : ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో వల్సాద్ ఎక్స్ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!