ఎన్నికల్లో మంచి సాంప్రదాయం రావాలని, అబద్ధపు హామీ లు చెప్పేవారు ఎక్కువయ్యారన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన నిజామాబాద్ వేల్పూర్ లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs, telangana elections 2023
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కు తప్ప వేరే.. breaking news, latest news, telugu news, etela rajender, etela jamuna, big news
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, cm kcr, brs public meeting, allola indrakaran reddy
తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని, ఈ డబ్బంతా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వెళ్లిందని మాజీ ఎంపీ ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో anjan kumar yadav fires on cm kcr. breaking news, telugu news, big news, anjan kumar yadav, congress
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 3న ధర్మారాజుపల్లి ఆశీర్వాదాం తో బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గెలుస్తున్నాడన్నారు. breaking news, latest news, telugu news, big news, Padi Kaushik Reddy, brs,
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి కార్నర్ మీటింగ్, జడ్చర్లలో నిర్వహించిన రోడ్ షో మీటింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, Breaking news, latest news, big news, bhatti vikramarka, brs, congress
గతంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు.. breaking news, latest news, telugu news, big news, shabbir ali, congress manifesto
తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఆయా పార్టీలు బరిలో దింపే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు breaking news, laetst news, telugu news, big news, kunamneni sambasiva rao