జీవో 46ను రద్దు చేయాలని, మళ్ళీ పాత పద్ధతిలోనే పోలీస్ టీఎస్ఎస్పీ, ఐటీ, కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ళపై నడిచారు. పోలీసు బోర్డ్ నియామకం ప్రకారం క్వాలిఫై అయిన మాకు ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అవకాశం…
కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.. నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32 మంది కులవృత్తులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బీసీ కుటుంబం .. gangula kamalakar about bc obmms loan. breaking news, latest news, telugu…
జూలై 17 నుండి 23 వరకు 22 MMTS (మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) రైళ్లు రద్దు కానుండటంతో హైదరాబాద్లోని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ -సనత్నగర్ స్టేషన్లలో ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నందున, ఈ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు... breaking news, latest news, telugu news, big news, mmts trains
ఉద్యోగాలకోసం జన్మభూమిని, మాతృదేశాన్ని వదిలి వచ్చినా.. మన దేశ అభివృద్ధి గురించి ప్రవాసీయులు చేస్తున్న ఆలోచనలు తమలో స్ఫూర్తి రగిలిస్తాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారిక పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న సందర్భంగా.. గురువారం సాయంత్రం breaking news, latest news, kishan reddy, bjp, big news
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) కొత్తగా నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ BSc–BEd డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ రూపంలో ఒక మార్గదర్శక విద్యా చొరవను ఇటీవల ఆవిష్కరించింది... NITW introducing BSc BEd four years degree.. breaking news, latest news, telugu news, NITW, big news,
దోమల్గూడ ఎల్పీజీ అగ్ని ప్రమాదం కేసులో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ సంఘటనలో కాలిన గాయాలతో మరో ముగ్గురు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పద్మ (53), ధనలక్ష్మి (28), అభినవ్ (7) గురువారం కాలిన గాయాలతో మరణించగా, ఏడేళ్ల శరణ్య బుధవారం మరణించింది.. breaking news, latest news, telugu news, Domalguda Fire Accident, big news,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని ఖరారు చేసింది. వివిధ జిల్లాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న ప్రచారంలో ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. breaking news, latest news, telugu news, Telangana CEO, Vikas Raj, big news, telangana elections 2023
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండటంతో ఈ సమావేశంలో పాల్గొనలేదు. అయితే.. ఈ కేబినెట్ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రి మండలి... breaking news, latest news, telugu news, big news, ap cabinet meeting, cm jagan,…