గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపల్లి నుండి గచ్చి బౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీరును అంచనా వేయకుండా కారు డ్రైవర్ ఈ దారి గుండా వర్షపు నీరులోకి వెళ్లడంతో బ్రిడ్జి కింద వర్షపు నీరులో కారు చిక్కుకు పోయింది.
ఛలో బాట సింగారం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఈటల రాజేందర్ నివాసాలకు breaking news, latest news, telugu news, BJP Leaders House Arrest, big news,
రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఇవాళ గుంటూరులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అంబటి రాయుడు.. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీ లని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, ambati rayudu,…
జగనన్న సురక్ష ప్రచారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న సురక్ష పథకంతో 50 లక్షలకుపైగా మందికి అవసరమైన ధృవపత్రాలతో సాధికారత కల్పించారని, ఆంధ్రప్రదేశ్ అంతటా 9725 శిబిరాలు నిర్వహించి.. Jagananna Suraksha, breaking news, ysrcp, cm jagan, telugu news, big news,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జగనన్న తోడు పథకం కింద చిరువ్యాపారుల ఖాతాలకు రూ.549.70 కోట్ల వడ్డీ లేని బ్యాంకు రుణాలు సహా రూ.560.73 కోట్లు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో సంవత్సరం కూడా లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రయోజనాల్లో ఇది మొదటి విడత. మొత్తం ₹560.73 కోట్లలో ₹549.70 కోట్లు తాజా రుణాలు కాగా, మిగిలిన ₹11.03 కోట్లు వడ్డీ రాయితీ. CM Jagan, breaking news, latest news, telugu news,…
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్లిపోతుందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం అన్నారు. జిల్లాలోని అంగడిపేట రైతు వేదిక వద్ద జరిగిన రైతు సమావేశానికి హాజరైన సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు వ్యవసాయాన్ని శాపంగా భావించాయన్నారు. breaking news, latest news, telugu news, big news, congress, gutha sukender reddy, brs,
హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.. breaking news, latest news, telugu news, big news, Lal Darwaza Rangam, bonalu 2023