Domalguda Fire Accident : దోమల్గూడ అగ్ని ప్రమాదం.. 4కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోమల్గూడ ఎల్పీజీ అగ్ని ప్రమాదం కేసులో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ సంఘటనలో కాలిన గాయాలతో మరో ముగ్గురు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పద్మ (53), ధనలక్ష్మి (28), అభినవ్ (7) గురువారం కాలిన గాయాలతో మరణించగా, ఏడేళ్ల శరణ్య బుధవారం మరణించింది. దోమల్గూడలోని రోజ్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ సిలిండర్ లీక్ కారణంగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కాలిపోయారు.
బోనాల పండుగ సందర్భంగా కుటుంబంలోని మహిళలు అల్పాహారం సిద్ధం చేస్తుండగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఏడుగురు వ్యక్తుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
అయితే.. Ntv తో దోమల్గూడ అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురికి నలుగురు చనిపోయారని, శరణ్య రెండు రోజుల క్రితం చనిపోగా ఇప్పుడు పద్మ, ధనలక్ష్మి, అభినవ్ ముగ్గురు చనిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకా ముగ్గురిలో, ఇద్దరు గాంధీలో ఉండగా మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చిన్నారి విహాన్ బ్రతకే ఛాన్స్ ఉందని, ప్రైవేట్ ఆస్పత్రి కావడంతో వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సమయానికి ఫైర్ సిబ్బంది,108 అంబులెన్స్ రాకపోవడంతో నష్టం ఎక్కువగా జరిగిందని, అంబులెన్స్ లు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇండియన్ గ్యాస్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలన్నారు. వారి పై కేసు నమోదు చేయాలన్నారు.
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!