Another Program at TSRTC. టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఆర్టీసీని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో మునుపెన్నడూ లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలతో టీఎస్ఆర్టీసీ మమేకం చేసేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్గా ఉంటూ.. ఆర్టీసీకి సంబంధించిన ఎవైనా సమస్యలు, సలహాలు ఇచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణాకే తలమానికమైన సమక్క-సారక్క జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటివరకు చేర్చే బాధ్యతను…
Minister Harish Rao Fired on Central Government. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును కేంద్ర సర్కార్ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ గిరిజనులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కేంద్ర…
తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికివారే తమకు పదవులు వరించనట్లు ఊహాగానాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. ఎవరికీ సీట్లు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తమకే సీటు అనే భ్రమలో ఉండకూడదని ఆయన తెలిపారు. పని చేసే వారిని సర్వేల ఆధారంగా సీట్లు లభిస్తాయని, నెల రోజల్లో సంస్థాగత పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. అన్ని కమిటీలను వేయాలని,…
Homegrown auto major Tata Motors on Tuesday has announced an impending price hike of its commercial vehicle range. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాలపై ధరల పెంపు సుమారు 2 నుంచి 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం రెగ్యులేటరీ…
BJP National Vice President DK Aruna Fired on CM KCR. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదని ఆమె అన్నారు. తెలంగాణపై కేంద్రానికి వివక్ష లేదు… అన్ని విధాలుగా సహకరించిందని, కుట్ర పూరితంగా కేంద్రాన్ని విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావో కేసీఆర్ ముందు వాటిని…
TPCC President Fired on BJP and TRS. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ను కలిశారు. మాణిక్కం ఠాగూర్తో తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోని వేల…
CPI Ramakrishna Fired On YCP Government. ఆదోని ఆసుపత్రిలో పోలీసుల దాడి బాధితులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్జ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకు పోయిందని, ప్రభుత్వంలో పోలీసులే రాజ్యం ఏలుతున్నారన్నారు. పోలీసులకు డ్రస్ ఇచ్చింది దౌర్జన్యం చేయడానికా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, విజయవాడలో అఖిలపక్ష సమావేశం లో సమస్యను లేవనెత్తుతామన్నారు. ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తుంటే పోలీసు ఉన్నత అధికారులు ఏంచేస్తున్నారన్నారు. మునిప్రతాప్…
BJP MLA Etela Rajender Made Sensational Comments On CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికత లేని వ్యక్తి అని, బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేది కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని, 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ పార్టీని మింగిన చరిత్ర…
బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యావత్ ప్రపంచం అక్కడి పరిస్థితిలపై ఉత్కంఠతో గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడం తథ్యమన్న వేళ కాల్పులతో తూర్పు ఉక్రెయిన్లోని కాడివ్కా ప్రాంతం దద్దరిల్లింది. రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. దీంతో ఈ ఘటనపై అటు ఉక్రెయిన్ సైన్యం, ఇటు వేర్పాటు వాదులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు…