ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా…
కరోనా తర్వాత ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. భీమాను తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. కొన్ని పరిస్థితుల్లో ఆర్ధిక కష్టాలను అధిగమించవచ్చు.. అయితే పాలసీ తీసుకునే ముందు పలు అంశాలను పరిశీలించాలి. చాలా పాలసీలు అందుబాటులో ఉంటాయి. టర్మ్ ప్లాన్ దగ్గరి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి. అప్పుడు మీ మీద ఆధారపడిన వారికి మీరు లేకున్నా కూడా ఎలాంటి ఆర్థిక కష్టాలు దరి చేయవు… ఇప్పుడు మనం పర్సనల్…
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కేవీపీ స్కీమ్లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు.. అంటే మీ అమౌంట్ కు డబుల్…
మనం ఎక్కువగా కూరల్లో వాడే కూరగాయ టమాటా. ఇది లేనిది ఏ కూర వండరు. అంతేకాకుండా దీన్ని ఇతర కూరగాయల వంటల్లో వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అందుకే టమాటాను ప్రతి ఒక్క కూరల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు…
జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఉండాలి అప్పుడే ఆనందం కూడా ఉంటుంది.. మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం..ఎప్పుడూ ఈ రెండూ సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు. కానీ కొన్నిసార్లు ఇంట్లో అనేక రకాల రుగ్మతలను వస్తాయి . ఆరోగ్యం క్షీణించడంతో పాటు, ప్రతి ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు మొదలవుతాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెల్లుల్లిని…
భారతీయ అతిపెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంది.. చాలా మంది వీటి ద్వారా లబ్ది పొందారు. ఈ ఎల్ఐసీలో సేవింగ్ స్కీమ్స్ కాకుండా స్కీమ్స్ ను కొనుగోలు చేస్తే ఇంకా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..ఎల్ఐసీ పలు రకాల పాలసీ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. అందువల్ల మీరు ఈ పాలసీలో చేరితే ప్రతి నెలా డబ్బులు సొంతం చేసుకోవచ్చు. పెన్షన్ రూపంలో…
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది.
పల్లీలు తినడం అంటే చాలామందికే ఇష్టం. ఎవరో కొందరు తినకపోవచ్చు కానీ.. చట్నీలు, స్వీట్స్ కు ఎక్కువగా వాడుతుంటారు. టిఫిన్స్ లో పల్లీ చట్నీ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే పల్లీలను రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
మన దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది.. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు జనాలను ఆకర్షస్తున్నాయి.. ఇటీవల కొత్తగా కొన్ని పథకాలు వచ్చి చేరాయి.. వాటిలో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి.. ఈ పాలసీ బెనిఫిట్స్ బాగుండటంతో ఎక్కువ మంది ఈ పాలసిని తీసుకుంటున్నారు.. ఒకసారి ఈ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఈ ప్లాన్లో రెండు రకాల ప్లాన్స్…
Solar Energy Pros and Cons: ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ లాంటి సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే వీటి నిల్వలు ఆయిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నయ వనరులపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే డిజీల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఒక్కో యూనిట్ ధర గణనీయంగా పెరగవచ్చు కూడా. ఇది…