ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. Also Read:Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది! ‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.…
ప్రముఖ మలయాళ, తమిళ నటి అపర్ణాదాస్ పంజా వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పోషించబోతున్న వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర మూవీకి హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
TRP Rating: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన 'విక్రమ్' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ టీవీ ప్రీమియర్లో తక్కువ టిఆర్ పిని సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
పూజా హెగ్దే అంటే చాలు అలా వైకుంఠపురం గుర్తు రావాల్సిందే. అందులో తమ అందాలతో అందరిని ఆకట్టుకోంది. ఈ సినిమాతో ఓక్రేజ్ సంపాదించుకున్న పూజాకు వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ. చాలా వరకు ప్లాప్ కూడా అయ్యాయి. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినాకూడా బుట్టబొమ్మకు అటు తెలుగు, తమిళ్, హిందీ…
సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..! గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్…
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్గా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు, బీస్ట్.. సినిమాలు వరుసగా ఓటిటిలోకి సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఈ మూడు సినిమాల్లో ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు బ్లాక్ బస్టర్గా నిలిచాయి.. కానీ ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ మూవీ మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కెజియఫ్ చాప్టర్ టుకి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్ను డిసప్పాయింట్ చేసింది. దాంతో థియేటర్లకు వెళ్దామనుకున్న ప్రేక్షకులు..…
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆయన అభిమానులను సైతం నిరాశపరిచిన ఈ సినిమా ‘కెజిఎఫ్2’ దెబ్బకి అడ్రెస్ లేకుండా పోయింది. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు పాటలు హిట్ కావటంతో పుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా ప్లాఫ్…
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. వరుస హిట్లను ఇచ్చిన డైరెక్టర్ ఒక్క ప్లాప్ ఇస్తే అతడి కెరీర్ పడిపోయినట్లే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ పరిస్థితి అటుఇటుగా ఇలాగే ఉందని చెప్పాలి. కోలమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు విజయ్ కు బీస్ట్ లాంటి ప్లాప్ సినిమాను అంటకట్టాడంటూ విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నెల్సన్ కెరీర్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్…
“బీస్ట్” బ్యూటీ పూజా హెగ్డే శారీలో తన కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో పూజాహెగ్డే మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మకు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. “ఎఫ్3″లో…