నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో “ఆదిత్య 369” సినిమా ఎప్పటికీ మరిచిపోలేనిది. టైం ట్రావెల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఆ సినిమా షూటింగ్ లో నడుం విరిగింది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సినిమా విషయం ఎందుకు వచ్చిందంటే…. తాజాగా బాలయ్య అనారోగ్యం పాలైన తన అభిమానిని పరామర్శించారు. ఆ అభిమాని పేరు మురుగేష్. అతను శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివసిస్తున్నాడు. ఇటీవల చెట్టుపై నుంచి పడి…
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడనే ప్రచారం దాదాపు నాలుగేళ్ళుగా సాగుతూనే ఉంది. అప్పట్నించి అతని తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. రాజమౌళి మొదలుకుని బోయపాటి శ్రీను వరకూ ఎన్నో పేర్లతో ఓ పెద్ద జాబితానే తయారైంది. అయితే… ఈ పుకార్లకు నందమూరి బాలకృష్ణ దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ముందు అనుకున్నట్టుగానే తన కుమారుడు మోక్షజ్ఞను ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో…
మే 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు నిన్న పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ చేశారు కూడా. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ అప్డేట్స్ విడుదల చేసి నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా బాలకృష్ణ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన…
జూన్ 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు “అఖండ” టీం. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త బర్త్ డే పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు “అఖండ” టీం బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ తాజాగా ప్రకటించారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు రేపు బాలయ్య పిక్ ను…
జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. కొన్ని దశాబ్దాలుగా అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలయ్య. ఎన్నో సంవత్సరాలు ఆయన సినిమా షూటింగ్ లోనే ఈ వేడుకను జరుపుకునే వారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రేతర ప్రాంతంలో బాలకృష్ణ ఉన్నా… పుట్టినరోజును ఆయనను కలిసి, అభినందించి రావడం అనేది అభిమానులుకు ఆనవాయితీగా మారిపోయింది. అయితే కరోనా సమయంలో అలాంటి పనులను చేయవద్దంటూ బాలకృష్ణ హితవు పలుకుతూ ఓ సందేశాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా అభిమానులకు తెలియచేశారు.…
కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్.…