ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ ‘అన్స్టాపబుల్’ కూడా ఒకటి. ఇది హీరోలతో పాటు చిత్రనిర్మాతలకు ఇష్టమైన స్టాప్గా మారింది. ‘పుష్ప’ టీమ్ ఇప్పటికే విడుదలకు ముందు చిత్రాన్ని ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు చిత్ర బృందం బాలకృష్ణ ‘అన్స్టాపబుల్’ షోలో కన్పించబోతోందని సమాచారం. తదుపరి ఎపిసోడ్ కోసం ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్ బాలయ్యతో కలిసి పాల్గొననున్నారు. వాస్తవానికి ‘అన్స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్లో రవితేజ,…
ఇది కదా మనకి కావాల్సిన మాస్… తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్యతో రవితేజ పిక్ చూసి మాస్ ప్రేక్షకులు అనుకుంటున్న మాట. నందమూరి బాలకృష్ణ “అన్స్టాపబుల్” షో ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి టాప్ క్లాస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్న తాజాగా షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా నిర్వహిస్తున్న ‘అన్స్టాపబుల్’ షో స్టాప్ అనేదే లేకుండా ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని అర్థమవుతోంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే… దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి. వీరిద్దరూ బాలయ్యతో కలిసి ‘అన్స్టాపబుల్’ షోలో ఫన్…
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఫుల్ స్పీడ్ తో వరుస సినిమాలను చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు చిత్రబృందంతో కలిసి మూవీ సక్సెస్ టూర్ లో ఉన్నారు. ఇక ఆయన నెక్స్ట్ మూవీ సైతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ ల జోరు నడుస్తోంది. సీనియర్ హీరోల నుంచి…
“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు. Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ…
నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. “అఖండ” చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా,…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కానీ తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు…
“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు ఓ హీరోయిన్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్ ఇక విషయంలోకి వెళ్తే… ‘అఖండ’ సినిమా సక్సెస్ మీట్…
నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ’ విజయోత్సవ జాతర నిన్న రాత్రి వైజాగ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ బాలకృష్ణతో రెండవసారి పని చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు బోయపాటికు కృతజ్ఞతలు తెలిపారు. ‘అఖండ’ జాతర మరికొన్ని రోజులు కొనసాగాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. బాలకృష్ణ, బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడికి ‘మాస్ కా…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సింహాచలంలో సింహాద్రి అప్పన్నని దర్శించుకున్నారు. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీం అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ అండ్ టీం పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. Read Also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…