గత బుధవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికతో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సంగతి తెలిసిందే. అయితే నిన్న బిపిన్ రావత్, మధులిక ల అంత్యక్రియలు జరిగాయి. అయితే వీరితో పాటు ప్రమాదంలో మృతి చెందిన సైనికుల మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏలను సేకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నలుగురి మృతదేహాలు గుర్తించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రపదేశ్ కు…