Jupiter CNG Scooter: టీవీఎస్ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025లో కొత్త సీఎన్జీ స్కూటర్ గా టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ను ఆవిష్కరించింది. ఇది ప్రస్తుతం కేవలం కాన్సెప్ట్ మోడల్గా మాత్రమే ప్రదర్శించబడింది. అయినప్పటికీ, ఈ స్కూటర్ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన నూతన ఆవిష్కరణగా నిలుస్తోంది. ఈ స్కూటర్ విడుదల తేదీపై ఇంకా కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీనికోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. గతంలో బజాజ్ సంస్థ విడుదల చేసిన ఫ్రీడమ్ సీఎన్జీ మోటార్సైకిల్ మార్కెట్లో…
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డు ప్రకటించారు. ఈ నామినేషన్లో మారుతీ డిజైర్, మారుతీ స్విఫ్ట్, మహీంద్రా థార్ రాక్స్, ఎమ్జీ విండ్సర్ ఈవీ, సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్, కర్వ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, BYD eMAX 7 పాల్గొన్నాయి. అయితే.. ఓ కారు మాత్రం వీటిన్నింటినీ అధిగమించించి ఈ అవార్డును సొంతం చేసుకుంది.
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్యూవీ 3XO మార్కెట్లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్,…
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. 2024 ఆటోమొబైల్ పరిశ్రమకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే.. ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు, వాటి మోడళ్లకు చాలా నిరాశపరిచాయి. ఈ12 నెలల వ్యవధిలో 12 మంది కస్టమర్లు కూడా కొనని ఓ కారు ఉంది. అవును... మీరు నమ్మకపోయినా ఇది నిజం. దాని పేరు.. Citroen C5 Aircross.
MG Hector Plus: MG మోటార్ ఇండియా తన MG హెక్టర్ ప్లస్ శ్రేణిలో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. కంపెనీ ప్రారంభ ధరను రూ.19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా తెలిపింది. సెలెక్ట్ ప్రో పెట్రోల్ CVT, స్మార్ట్ ప్రో డీజిల్ MT పేరుతో ఈ రెండు వేరియంట్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 19.72 లక్షలు, రూ. 20.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ రెండు కొత్త వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి చూస్తే..…
Oben Rorr EZ: ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రోర్ ఇజెడ్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ నగర, పట్టణ ప్రయాణాలకు బాగా పని చేస్తుంది. దానితో పాటు కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాని అధునాతన డిజైన్ను సిద్ధం చేశారు. Rorr EZ పరిమిత కాలానికి ప్రారంభ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక నిర్వహణను దృష్టిలో ఉంచుకుని రోర్ EZ అనేక…
చాలా మంది దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు.. దాని లుక్-డిజైన్పై మాత్రమే దృష్టి పెడుతుంటారు. ఇవే కాకుండా కారు భద్రతా ఫీచర్లను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ సమయంలో ఈ ఫీచర్లు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ కారులో ఉండాల్సిన 10 భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
MG Astor 2025:బ్రిటీష కార్ మేకర్ మోరిస్ గ్యారేజ్(MG) సరికొత్త అవతార్తో తన ‘‘ఆస్టర్’’ కారుని తీసుకురాబోతోంది. హైబ్రిడ్ కారుగా రాబోతోంది. మరిన్ని ఫీచర్లు, రివైజ్డ్ లుక్స్తో ZSని గ్లోబల్ మార్కెట్ ప్రవేశపెట్టనున్నారు. భారత్లో దీనిని ఆస్టర్ అని పిలుస్తారు.
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అధికారికంగా దేశీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ శ్రేణి ఓలా రోడ్స్టర్ను విడుదల చేసింది.
ఆఫ్ రోడర్స్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి.