ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ 6, సీఎన్జీ, పెట్రోల్, ఎల్పీజీ, ఈవీ ఆటోల సంఖ్యపై పరిమితిని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణాలో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిట�
ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ �
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది.
Maharastra: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆటోలో మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ సీబీడీ బేలాపూర్ నవీ ముంబై నుంచి గోరేగావ్కు వస్తున్నట్లు సమాచారం.
Cooler Auto: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడింటినుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక కూలర్లు ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఇళ్లలో ఉండలేక పోతున్నారు.
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు వింత వింత వేషాలు వేస్తుంటారు. నెంబర్ ప్లేటులో ఓ నంబర్ కనిపించకుండా ఏదైనా అడ్డుగా పెడుతుంటారు. నెంబర్ పేట్లును వంచేయడం, ఏదో ఒక నెంబర్ కనిపించకుండా పెయింట్ తొలగించడమో చేస్తుంటారు.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది.