Delhi Auto Rickshaws: అన్ని ఆటోల్లో జీపీఎస్ ట్రాకింగ్.. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అలా చేయని డ్రైవర్లకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం నిర్ణయించిన మీటర్ బాక్స్ ప్రకారం ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆటో రిక్షా డ్రైవర్లు అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విషయం తెలిసిన అధికారి ఒకరు తెలిపారు. మీటర్ బాక్స్ ప్రయాణించిన దూరం ఆధారంగా మొత్తం ఛార్జీని చూపుతుంది.
Read Also:TS TET : సెప్టెంబర్ 27 న రానున్న ఫలితాలు.. త్వరలోనే ఆన్సర్ కీ విడుదల…
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ప్రతి ఆటో-రిక్షాలో మీటర్ బాక్స్ లోపల ఉన్న సిమ్ కార్డ్తో జీపీఎస్ పని చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 90,000 మందికి పైగా ఆటోల్లో జీపీఎస్ సిస్టమ్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలని.. లేని పక్షంలో దానిని మార్చాలని ఆటో డ్రైవర్లను అధికారులు కోరారు. వాహనాల్లో జీపీఎస్ టెస్టింగ్.. రీప్లేస్మెంట్ పని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) లిమిటెడ్కు అప్పగించబడింది. ఇది ఢిల్లీ క్లస్టర్ బస్ సర్వీస్ను కూడా నిర్వహిస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో ఇది క్రమం తప్పకుండా సిస్టమ్ను తనిఖీ చేస్తుంది. ఐదు సంవత్సరాల కంటే పాత ఆటో-రిక్షాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.
Read Also:IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
అయితే, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఈ శాఖ దీన్ని చేయలేదని అధికారులు తెలిపారు. ఆటోల్లో జీపీఎస్ పని చేయకపోతే టెస్టింగ్ కోసం డ్రైవర్లు ఏ విధమైన రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కేవలం 10,000 ఆటో-రిక్షాల్లో మాత్రమే క్రియాశీల ఇంటర్నెట్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా అవి జీపీఎస్ని యాక్సెస్ చేస్తాయి. వాహన కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!