Delhi Auto Rickshaws: అన్ని ఆటోల్లో జీపీఎస్ ట్రాకింగ్.. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అలా చేయని డ్రైవర్లకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం నిర్ణయించిన మీటర్ బాక్స్ ప్రకారం ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆటో రిక్షా డ్రైవర్లు అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విషయం తెలిసిన అధికారి ఒకరు తెలిపారు. మీటర్ బాక్స్ ప్రయాణించిన దూరం ఆధారంగా మొత్తం ఛార్జీని చూపుతుంది.
Read Also:TS TET : సెప్టెంబర్ 27 న రానున్న ఫలితాలు.. త్వరలోనే ఆన్సర్ కీ విడుదల…
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ప్రతి ఆటో-రిక్షాలో మీటర్ బాక్స్ లోపల ఉన్న సిమ్ కార్డ్తో జీపీఎస్ పని చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 90,000 మందికి పైగా ఆటోల్లో జీపీఎస్ సిస్టమ్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలని.. లేని పక్షంలో దానిని మార్చాలని ఆటో డ్రైవర్లను అధికారులు కోరారు. వాహనాల్లో జీపీఎస్ టెస్టింగ్.. రీప్లేస్మెంట్ పని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) లిమిటెడ్కు అప్పగించబడింది. ఇది ఢిల్లీ క్లస్టర్ బస్ సర్వీస్ను కూడా నిర్వహిస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో ఇది క్రమం తప్పకుండా సిస్టమ్ను తనిఖీ చేస్తుంది. ఐదు సంవత్సరాల కంటే పాత ఆటో-రిక్షాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.
Read Also:IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
అయితే, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఈ శాఖ దీన్ని చేయలేదని అధికారులు తెలిపారు. ఆటోల్లో జీపీఎస్ పని చేయకపోతే టెస్టింగ్ కోసం డ్రైవర్లు ఏ విధమైన రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కేవలం 10,000 ఆటో-రిక్షాల్లో మాత్రమే క్రియాశీల ఇంటర్నెట్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా అవి జీపీఎస్ని యాక్సెస్ చేస్తాయి. వాహన కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!