భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటి వరకూ నెంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది.
చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ టార్గెట్ 270 పరుగులు. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసింది.
వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. ఈ మ్యాచ్ జరగననున్న చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరీ..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. పక్షిలా ఈజీగా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవింగ్ క్యాచ్
విశాఖ వేదికగా టీమిండియా ఆసీస్తో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆసీస్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి వన్డేలో అతికష్టం మీద విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో రాణించాలని చూస్తోంది.
భారత క్రికెట్ జట్టు మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో బీజీగా ఉంటే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. వన్డేలో భాగంగా భారత్- ఆసీస్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (5) తొలి వికెట్ను మహ్మద్ సిరాజ్ తీశారు. తొలుత టాస్ గెలిచి మ్యాచ్లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బౌలింగ్ ఎంచుకున్నాడు.