Quad Summit 2023: చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్వాడ్రిలెటరల్ సెక్యూరిటీ డైలాగ్ లీడర్స్ సమ్మిట్ మే 24న ఆస్ట్రేలియాలో జరుగనుంది. 2017 నవంబర్ లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్వాడ్ ప్రధాన ఉద్దేశం.. ఇండో-పసిఫిక్ లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి.. కొత్త వ్యూహాన్ని అభివృద్ది చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చటానికి ఏర్పాటైంది. క్వాడ్ మొదటి మీటింగ్ 2021లో అమెరికాలో వర్చువల్ గా జరిగింది. దాని తరువాత 2022లో జపాన్ లోని టోక్యో నగరంలో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 24న మూడో క్వాడ్ సమావేశం జరుగనుంది.
Also Read : Gun Culture : గన్ ఇవ్వండి.. గిఫ్ట్ కార్డు తీసుకోండి..!
Also Read
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు. మే 19 నుంచి మే 21 వరకు జపాన్ లో జరిగే జీ7 లీడర్స్ కు హాజరైన తర్వాత మూడవ సారి జరిగే క్వాడ్ లీడర్స్ సమావేశానికి పాల్గొంనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటారని వైట్ హౌస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
Also Read : Telangana Congress : ఈ నెల 8న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నేడు పార్టీ ముఖ్యులతో థాక్రే సమావేశం
క్వాడ్ సభ్య దేశాల ప్రధాన శత్రువు చైనా.. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ సభ్య దేశాల ప్రతినిధుల మూడో మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో వాతావరణం, గ్లోబల్ హెల్త్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగి అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ భాగస్వాముల సహాయంతో ప్రాంతం చుట్టూ ఆధునిక సముద్ర డొమైన్ అవగాహన కింద సాంకేతికను అందించడానికి కృషి చేస్తుంది. ఇది చైనాకు మింగుడుపడని ఇష్యూగా మారింది.
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!