అవినీతిపై కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ కర్ణాటక బీజేపీ శుక్రవారం 'ఏటీఎం గవర్నమెంట్ కలెక్షన్ ట్రీ' పోస్టర్ను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం డబ్బు సేకరించేందుకు కర్ణాటకను ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది.