Karnataka Poster War: అవినీతిపై కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీజేపీ పోస్టర్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Poster War: అవినీతిపై కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ కర్ణాటక బీజేపీ శుక్రవారం ‘ఏటీఎం గవర్నమెంట్ కలెక్షన్ ట్రీ’ పోస్టర్ను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం డబ్బు సేకరించేందుకు కర్ణాటకను ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోస్టర్ విడుదల చేసింది
బీజేపీ విడుదల చేసిన పోస్టర్ పైభాగంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీల చిత్రం ఉంది. దీని తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య, మంత్రి బైరతి సురేష్, కాంట్రాక్టర్ అంబికాపతి చిత్రాలున్నాయి.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
Also Read: PM Modi: భారతీయుడు చంద్రునిపై దిగే రోజు ఎంతో దూరంలో లేదు..
కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది: బీజేపీ
ఇతర పార్టీల నేతలతో కలిసి పోస్టర్ను విడుదల చేసిన మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానందగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదు నెలలుగా పరిపాలన ఎలా సాగుతుందో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయి ఒక్క గుంత కూడా పూడ్చలేని పరిస్థితి నెలకొందన్నారు. ‘కలెక్షన్ బిజినెస్’కి కేంద్రం ఢిల్లీ అని ఆయన పేర్కొన్నారు. దీనికి రాహుల్ గాంధీ పూర్తి బాధ్యత వహించారని, ఎన్నికల రాష్ట్రాల ఆర్థిక నిర్వహణను ఆయనే చూస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..