ప్రస్తుత తరం క్రికెటర్లపై టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారు.. కానీ వారికి ఏం తెలియదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్లో కొనసాగుతున్న పరిస్థితులపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికుతోంది. మణిపూర్లో నెలకొన్న పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని ప్రపతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
మనం ఏదైనా పని చేయాలంటే మూడ్ బాగుండాలి. అంతేకాకుండా ఆ పని చేసేందుకు మానసికంగా సిద్ధమైనప్పుడే పని చేయగలుగుతాం. కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు.. మనల్ని కించపరిచేలా.. తిట్టినా ఇట్టే మనకు కోపమొచ్చి ఆ పని మీద ఇంట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. మన మానసిక స్థితికి , మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి తాము చేసే పాదయాత్రలకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్లినా అప్పటి కాంగ్రెస్ పాలను గుర్తు చేస్తుకుంటున్నారు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భట్టి అన్నారు.
Atrocious: రాజస్థాన్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజునులోని నవ్లగాడ్లోని కేరు గ్రామంలో ఓ తండ్రి తన 15 నెలల కుమార్తెను గోడకు కొట్టి చంపాడు. భార్యాభర్తల గొడవ అమాయక కూతురి ప్రాణాలను బలితీసుకుంది.
Monkey Died: మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటారు. వాటికి మన లాగే చావు పుట్టుకలు, ఆరోగ్య అనారోగ్యాలు ఉంటాయి. శరీరానికి గాయమైతే మనలాగా నోటితో చెప్పుకోలేవు.
Jaya Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు కోపం ఎక్కువన్న సంగతిత తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు ఇష్టం లేదని చాలా సార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు.
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్నెస్కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను…
సాధారణంగా కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే గట్టిగా అరుస్తారు.. లీడు అంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు. ఇంకా కొంచెం కోపిష్ఠులు అయితే మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం కోపంలో ఇద్దరి ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. తన కోపానికి ఎదుటువారిని బలిచేయడానికి సిద్ధమైంది. వారు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఘోరం జరిగిపోయింది. అసలు అంతలా ఆ మహిళకు…