Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • చిత్తూరు జిల్లాలో ఆంక్ష‌లు మ‌రింత కఠినం…ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి…
      #Top Story

      చిత్తూరు జిల్లాలో ఆంక్ష‌లు మ‌రింత కఠినం…ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌ట్ట‌డికి ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నా క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  దీంతో జూన్ 1 వ తేదీ నుంచి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.  రూర‌ల్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆంక్ష‌ల‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం…
    • నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి…ప‌రుగులు తీసిన జ‌నం…
      #Top Story

      నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి…ప‌రుగులు తీసిన జ‌నం…

      నెల్లూరు జిల్లాలో భూమి స్వ‌ల్పంగా కంపించింది.  భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గుర‌య్యి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.  దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.  నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడులో ఈ ఘ‌ట‌న జరిగింది. స్వ‌ల్పంగా మాత్ర‌మే భూమి కంపించ‌డంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేదు.  అధికారులు భూమి కంపించ‌డానికి గల కార‌ణాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  నెల్లూరు జిల్లాలో  భూకంపాలు చాలా అరుదుగా మాత్ర‌మే వ‌స్తుంటాయి.  స‌ముద్ర‌తీర ప్రాంతం కావ‌డంతో ఈ జిల్లాకు వాన‌లు,…
    • లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్
      #Top Story

      లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్

    • లైవ్‌: సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌పై స‌జ్జ‌ల ప్రెస్‌మీట్‌
      #Top Story

      లైవ్‌: సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌పై స‌జ్జ‌ల ప్రెస్‌మీట్‌

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు
      #విశాఖపట్నం

      మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు

      విశాఖలో వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మారిపోయింది. అక‌స్మాత్తుగా ఆకాశంలో మేఘాలు క‌మ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
    • ఏపీలో తగ్గని కరోనా మరణాలు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గని కరోనా మరణాలు…

      ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 104 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
    • ఏపీకి మళ్ళీ వర్ష సూచన…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీకి మళ్ళీ వర్ష సూచన…

      ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి…
    • ఏపీలో సెంచ‌రీ దాటేసిన పెట్రోల్ ధ‌ర‌.. లీట‌ర్ రూ.102.47
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో సెంచ‌రీ దాటేసిన పెట్రోల్ ధ‌ర‌.. లీట‌ర్ రూ.102.47

      ఓవైపు క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంటే.. మ‌రోవైపు పెట్రోల్ బాదుడు ఆగ‌డంలేదు.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నిక‌ల పుణ్య‌మా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ ప‌డ‌గా.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైంది… ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర‌… విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర రూ.102.47కు పెరిగింది.. ఇక‌, లీట‌ర్ డీజిల్ ధ‌ర…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు స‌ర్కార్ రేడీ.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు స‌ర్కార్ రేడీ.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

      ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది స‌ర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అల‌ర్ట్ అయిన స‌ర్కార్.. పిడీయాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న…
    ←1…2,0162,0172,0182,0192,020…2,037→

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions