Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • టీడీపీ మాస్టర్ ప్లాన్.. ఎవరికీ నష్టం కలుగనుంది?
      #విశ్లేషణ

      టీడీపీ మాస్టర్ ప్లాన్.. ఎవరికీ నష్టం కలుగనుంది?

      ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర భారీగా నష్టపోయిందని ఏపీవాసులు ఇప్పటికీ మథనపడుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉండటంతో ఏపీలో ఆపార్టీ పర్వాలేదనిపిస్తోంది. ఇక నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న ఆపార్టీ సంక్షేమ కార్యక్రమాల కంటే అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ…
    • పీఆర్సీ  అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన !
      #ఆంధ్రప్రదేశ్

      పీఆర్సీ అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన !

      ఈ నెఖరులోగా పీఆర్సీ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని… వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెలన్నరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎంవో అధికారుల సమావేశం ముగిసింది. అనంతరం సజ్జల మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ కార్యనిర్వాహకులుగా ఉద్యోగులు ఉన్నారని… వారి సంక్షేమం, భవిష్యత్తు, ఉద్యోగ భద్రతపై రెండు అడుగులు ముందే ఉండాలన్నది…
    • లైవ్‌: ఏపీ హైకోర్ట్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టీస్ ప్ర‌శాంత్ మిశ్రా ప్రమాణ‌స్వీకారం
      #Top Story

      లైవ్‌: ఏపీ హైకోర్ట్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టీస్ ప్ర‌శాంత్ మిశ్రా ప్రమాణ‌స్వీకారం

    • కాకినాడ మేయ‌ర్ తొల‌గింపు:  ఏపీ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల‌…
      #Top Story

      కాకినాడ మేయ‌ర్ తొల‌గింపు: ఏపీ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల‌…

      కాకినాడ మేయ‌ర్‌పై ఇటీవ‌ల అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే.  ఈ అవిశ్వాస తీర్మానంలో స‌భ్యుల విశ్వాసం కోల్పోవ‌డంతో పావ‌ని మేయ‌ర్ ప‌ద‌విని కోల్పోయారు.  అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయ‌ర్ గ‌తంలో కోర్టుకు వెళ్లారు.  తీర్మానం ప్ర‌వేశ పెట్టి ఓటింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ, ఆ ఫ‌లితాల‌ను ఈనెల 22 వ‌ర‌కు ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని హైకోర్టు పేర్కొన్న‌ది.  కానీ, ఇప్పుడు రాష్ట్ర‌ప్ర‌భుత్వం హ‌డావుడిగా కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది.  దీనిపై మండిప‌డ్డ పావ‌ని, కేసు…
    • ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. 98.6 శాతం అర్హత
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. 98.6 శాతం అర్హత

      ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి… విశాఖలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు కన్వీనర్ విశ్వేశ్వర్ రావు… ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15638 మంది దరఖాస్తు చేసుకోగా… అందులో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.. ఇక, ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ విశ్వేశ్వర్‌రావు వెల్లడించారు.. ఇక, కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో ఉన్న సీట్లు 42 వేలు కాగా… కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే…
    • కాంట్రాక్టర్లకు టీడీపీ అండగా ఉంటుంది : చంద్రబాబు
      #ఆంధ్రప్రదేశ్

      కాంట్రాక్టర్లకు టీడీపీ అండగా ఉంటుంది : చంద్రబాబు

      న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు… గ్రామాలను అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లపై కక్ష సాధింపులా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదు. అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. రంజిత్ కు మెరుగైన వైద్య సేవలు…
    • జలసౌధలో ఈరోజు కేఆర్ఎంబి సమావేశం…
      #ఆంధ్రప్రదేశ్

      జలసౌధలో ఈరోజు కేఆర్ఎంబి సమావేశం…

      జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నవి. జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని కోరిన ఆంద్రప్రదేశ్… తెలంగాణ విద్యుత్ పేరిట…
    • పూరైన నామినేష‌న్ల ప‌రిశీల‌న‌… బ‌రిలో ఎంత‌మంది అంటే…
      #Top Story

      పూరైన నామినేష‌న్ల ప‌రిశీల‌న‌… బ‌రిలో ఎంత‌మంది అంటే…

      తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌లకు సంబంధించి నామినేష‌న్ల ప‌రిశీల‌న పూర్తైంది.  క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేష‌న్లు దాఖ‌ల‌వ్వ‌గా అందులో 9 నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించారు.  దీంతో బ‌ద్వేల్‌లో 18 మంది బ‌రిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేష‌న్లు దాఖ‌ల‌వ్వ‌గా, ఇందులో 19 నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు.  దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బ‌రిలో 42 మంది అభ్య‌ర్థులు నిలిచారు.…
    • ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…
      #Top Story

      ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు.  పెంచిన విద్యుత్ ఛార్టీల కార‌ణంగా వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారని, వారిపై మోయ‌లేని భారం పడింద‌ని నారా లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  ట్రూఅప్ ఛార్జీలు త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని లోకేష్ లేఖ‌లో పేర్కొన్నారు.  రాష్ట్రంలో కుప్ప‌కూలిన విద్యుత్ రంగాన్ని అత్య‌వ‌స‌రంగా గాడిన పెట్టాల‌ని, సీఎం ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు క‌రెంట్ ఛార్జీలు పూర్తిగా త‌గ్గిస్తామ‌ని ప్ర‌తీ స‌భ‌లో చెప్పార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.  ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో…
    • తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…
      #Top Story

      తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…

      తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం గ‌న్న‌వ‌రం నుంచి తిరుప‌తికి చేరుకున్నారు.  అనంత‌రం సీఎం జ‌గ‌న్ బ‌ర్డ్‌లో  శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌ పిల్ల‌ల కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభించారు.  ఆ త‌రువాత అలిపిరి వ‌ద్ధ శ్రీవారి పాదాల వ‌ద్ద నుంచి న‌డ‌క మార్గంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన పైక‌ప్పును,  గో మందిరాన్ని ప్రారంభించారు.  ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి.  ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన‌బోతున్నారు.  తిరుమ‌ల‌కు చేరుకున్న త‌రువాత సీఎం బేడి…
    ←1…1,8921,8931,8941,8951,896…2,037→

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions