కెరీర్ బిగిన్నింగ్లో ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్ను ఎదుర్కొన్ని ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కూడా ఏదో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హాట్ బ్యూటీ అనన్య పాండే కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదురు కున్నట్లుగా తెలిపింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది.…
బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే తనయ అనన్య పాండే కెరీర్ చాలా సప్పగా సాగిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్టుకు బ్రేకులేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన ఈ సన్న జాజి తీగ టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడమ్. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు.
Ananya Pandey: అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ. విజయ్ దేవరకొండ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. అమ్మడి నటన చూసి కుర్రకారు బెంబేలెత్తిపోయారు. ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉందే అంటూ చెప్పుకొచ్చారు.
Ananya Pandey: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. పాండే నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక అక్కడ కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది.