Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravati

Amaravati News

    • చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..!
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..!

      ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన…
    • అమరావతి భవిష్యత్‌పై నీలి నీడలు…!
      #Top Story

      అమరావతి భవిష్యత్‌పై నీలి నీడలు…!

      ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్‌ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు…
    • అలుపెరుగక సాగుతున్న అమరావతి పాదయాత్ర@24రోజులు
      #Top Story

      అలుపెరుగక సాగుతున్న అమరావతి పాదయాత్ర@24రోజులు

      అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా…
    • ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
      #ఆంధ్రప్రదేశ్

      ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

      అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్‌ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్‌ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
    • లైవ్‌:  గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రెస్ మీట్‌
      #Top Story

      లైవ్‌: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రెస్ మీట్‌

    • మూడు రాజధానులపై వెనక్కి తగ్గం :  మంత్రి బొత్స
      #Top Story

      మూడు రాజధానులపై వెనక్కి తగ్గం : మంత్రి బొత్స

      అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని… ఎవరికో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తామని… మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ…
    • ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌:  మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..
      #Top Story

      ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌: మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..

      ఏపీ రాజ‌ధానిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  రాజ‌ధాన‌ల వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మూడు ప్రాంతాల‌కు న్యాయం చేసేలా మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ ప్రారంభ‌మై ఉంటే ఈరోజుకు మంచి ఫ‌లితాలు ఉండేవ‌ని, నాటి శ్రీభాగ్ ఒడంబ‌డిక స్పూర్తితో వెన‌క‌బ‌డ్డ ఉత్త‌రాంధ్ర స‌హా అన్ని ప్రాంతాలు కూడా స‌మాన అభివృద్ది చెందాల‌న్న అకాంక్ష‌తో వికేంద్రీక‌ర‌ణ బిల్లుల్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. Read: అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది…
    • అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…
      #Top Story

      అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ,  సీఆర్డీఏ ర‌ద్దు, ఉప‌సంహ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై విచార‌ణ‌ను ఏపీ హైకోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.  3 రాజ‌ధానులు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు వివ‌రాల‌ను సమ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది.  ఉపసంహ‌ర‌ణ బిల్లుపై మెమో దాఖ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స‌మ‌యం కోరారు.   Read: సీఎం జ‌గ‌న్ ఒక్కసారి నిర్ణ‌యం తీసుకుంటే వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేదు : కొడాలి నాని శుక్ర‌వారం అఫిడ‌విట్‌తో పాటుగా మెమో దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు…
    • ఇది ప్రజా విజయం.. జగన్ నిర్ణయంపై రఘురామ స్పందన
      #Top Story

      ఇది ప్రజా విజయం.. జగన్ నిర్ణయంపై రఘురామ స్పందన

      మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
    • జగన్ కీలక నిర్ణయం.. అసలేం జరిగింది?
      #Top Story

      జగన్ కీలక నిర్ణయం.. అసలేం జరిగింది?

      ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
    ←1…4748495051…54→

తాజావార్తలు

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

  • Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

  • Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions