Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravati

Amaravati News

    • లైవ్: ఏపి మంత్రి బుగ్గ‌న ప్రెస్‌మీట్‌…
      #Top Story

      లైవ్: ఏపి మంత్రి బుగ్గ‌న ప్రెస్‌మీట్‌…

    • రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !
      #ఆంధ్రప్రదేశ్

      రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !

      అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత ఇప్పటికే సీఐడీకి…
    • ‘నాడు – నేడు’ గైడ్‌లైన్స్‌ విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      ‘నాడు – నేడు’ గైడ్‌లైన్స్‌ విడుదల

      నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు..…
    • నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాబోతున్న‌ది.  ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌బోతున్నారు.  తెలంగాణతో ఉన్న జ‌ల‌వివాదం గురించి ముఖ్యంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. ఏపీలో ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.  ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది.  …
    • లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…
      #Top Story

      లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…

    • విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  
    • ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌…
      #Top Story

      ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌…

      ఆనంద‌య్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే క‌రోనా బాదితుల‌కు మందును పంపిణీ చేయాల‌ని ఆదేశించింది.  ఇక కంటి చుక్క‌ల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.  త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టికే ఆనంద‌య్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు.  మొద‌ట‌గా స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు అందించ‌బోతున్నారు.  ఆ…
    • ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!

      మ‌రో రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ పొడిగించే ఆలోచ‌న‌లో ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌మించ‌నున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. ఈ స‌మీక్షా స‌మావేశంలోనే క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై నిర్ణ‌యం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభ‌య‌గోదావ‌రి, చిత్తూరు జిల్లాలు మిన‌హా మిగ‌తా జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. మే 31 త‌ర్వాత క్ర‌మంగా కొన్ని మిన‌హాయింపులు ఇవ్వ‌డం లేదా య‌థాస్థితిని కొన‌సాగించ‌డ‌మా? అనే దానిపై సోమ‌వారం…
    • కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా నివార‌ణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ స‌మావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జ‌రిగిన‌ జీఎంవో స‌మావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజ‌ర‌య్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్…
    • ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌..
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య మందు పంపిణీపై హైకోర్టులో విచార‌ణ‌..

      క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య పంపిణీ చేసిన క‌రోనా మందు.. ఎంతో మందికి న‌యం చేసింద‌ని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్ర‌భుత్వం.. ఓవైపు దీనిపై అధ్య‌య‌నం జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు.. ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమ‌తించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…
    ←1…51525354→

తాజావార్తలు

  • Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..

  • Iran: హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. కానీ..

  • CM Revanth Reddy : మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. ఇకపై అందరూ కోటీశ్వరులే.!

  • Digital Payments: ఏప్రిల్ 1 నుంచి UPI, కార్డ్ పేమెంట్స్ మారతాయి.. RBI భద్రతా నిబంధనలు ఏమిటి?

  • Un Known Men: పాకిస్తాన్‌లో “ధురంధరులు”, ఎంత మంది ఉగ్రవాదుల్ని పైకి పంపారో తెలుసా..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions