Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు..
- అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్..
- ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో రోజుకో వీడియో విడుదల చేస్తున్న బాధితురాలు..
- నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న విచారణ కమిటీ..
- అరవ శ్రీధర్ వ్యవహారంపై జేఎల్పీ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ సీరియస్..
- నివేదిక ఇవ్వకపోవడంపై విచారణ కమిటీపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. విచారణ కమిటీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అరవ శ్రీధర్ అంశంపై జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మొన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు విచారణ కమిటీ నివేదిక సిద్ధం కాకపోవడం హాట్ టాఫిక్ గా మారింది. గత నెల 27వ తేదీన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు లేవు? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు వారాలు గడిచినా నివేదిక రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అయితే, అరవ శ్రీధర్ను కాపాడే ప్రయత్నమేనా? జరుగుతుందని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై నివేదిక మరింత ఆలస్యం అయింది. ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో విచారణ కమిటీ పర్యటించనుంది. పోలీసులు, అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరణకు కమిటీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అవసరమైతే మూడోసారి కూడా ఆ ప్రాంతంలో పర్యటనకు సిద్ధమని కమిటీ తెలియజేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎపిసోడ్పై రోజుకో వీడియోను బాధితురాలు వీణా విడుదల చేస్తుంది. తాను పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన ఉద్యోగినని చెబుతున్న ఆమె.. తనకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతుంది. ఇంత జరుగుతున్నా విచారణ కమిటీ నివేదిక కోసం పార్టీ అధిష్టానం ఎదురు చూడడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!