Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు..
- అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్..
- ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో రోజుకో వీడియో విడుదల చేస్తున్న బాధితురాలు..
- నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న విచారణ కమిటీ..
- అరవ శ్రీధర్ వ్యవహారంపై జేఎల్పీ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ సీరియస్..
- నివేదిక ఇవ్వకపోవడంపై విచారణ కమిటీపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. విచారణ కమిటీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అరవ శ్రీధర్ అంశంపై జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మొన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు విచారణ కమిటీ నివేదిక సిద్ధం కాకపోవడం హాట్ టాఫిక్ గా మారింది. గత నెల 27వ తేదీన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు లేవు? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు వారాలు గడిచినా నివేదిక రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
అయితే, అరవ శ్రీధర్ను కాపాడే ప్రయత్నమేనా? జరుగుతుందని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై నివేదిక మరింత ఆలస్యం అయింది. ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో విచారణ కమిటీ పర్యటించనుంది. పోలీసులు, అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరణకు కమిటీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అవసరమైతే మూడోసారి కూడా ఆ ప్రాంతంలో పర్యటనకు సిద్ధమని కమిటీ తెలియజేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎపిసోడ్పై రోజుకో వీడియోను బాధితురాలు వీణా విడుదల చేస్తుంది. తాను పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన ఉద్యోగినని చెబుతున్న ఆమె.. తనకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతుంది. ఇంత జరుగుతున్నా విచారణ కమిటీ నివేదిక కోసం పార్టీ అధిష్టానం ఎదురు చూడడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!