టాలీవుడ్ లో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ఆర్య”.ఈ సినిమా మే 7 2004 న విడుదలై సూపర్ హిట్ అయింది .ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ టర్న్ అయింది.ఆర్య సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు .స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్ కెరీర్ లోనే “ఆర్య” సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు .ఆర్య సినిమాతోనే దర్శకుడు సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఆర్య సినిమా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.ఈ సినిమాలో అల్లుఅర్జున్ తన నటనతో ఎంతగానో మెప్పించాడు.పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా అద్భుత విజయం సాధించింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమా ఆగష్టు 15 న ప్రేక్షకుల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’.ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ”పుష్ప”’మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప మూవీతో అల్లుఅర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా పెరిగింది .ఈ సినిమాతో అల్లుఅర్జున్ కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది .ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరక్కుతుంది .ఈసినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తున్నారు…
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్…
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతుంది.పుష్ప 2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా…
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.…
పుష్ప మూవీ ఫ్యాన్స్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభవార్త చెప్పారు.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ ప్రకటించారు.బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు. పుష్ఫ తరఫునే కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఇండియన్ ప్రతినిధిగా అల్లుఅర్జున్ హాజరు అయ్యారు.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం…
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా 2021లో విడుదల అయి పాన్ ఇండియా రేంజ్లో సంచలన విజయం సాధించింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు.అలాగే ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప…